News

News

అంతరిక్ష శాస్త్రవేత్త సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు

తెనాలికి చెందిన ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ/చైర్మన్‌ డాక్టర్‌ పావులూరి సుబ్బారావు ప్రతిష్టాత్మక గౌరవం అందుకున్నారు. భారతదేశంలో ఆస్త్రోనాటిక్స్‌ ప్రమోషన్స్‌కు డాక్టర్‌ సుబ్బారావు చేసిన జీవితకాల అద్భుత సహకారానికి గుర్తింపుగా ఏరోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా...
News

గుంటూరులో వేడుకగా శోభా రథయాత్ర

గుంటూరు నగరంలో బుధవారం అద్భుత ఘట్టంగా, వేడుకగా శోభా రథయాత్ర సాగింది. వీధులన్నీ కాషాయ వర్ణ శోభితమయ్యాయి. జై శ్రీరామ్‌.. జై హనుమాన్‌ అంటూ భక్తుల జయ జయ ధ్వానాలతో భక్తిభావం వెల్లివిరిసింది. రథం మీద నిలువెత్తూ నీలమేఘశ్యాముడు భక్తులకు అభయమిచ్చాడు....
News

విడుదలైన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10...
ArticlesNews

భద్రాద్రి కొత్తగూడెం : అటవీ చట్టాలను ఉల్లంఘించి చర్చి నిర్మాణం

భారతదేశంలో చర్చిల సంఖ్య‌ను పెంచ‌డం అనేది విదేశీ క్రైస్త‌వ శక్తులు ప్రకటించిన లక్ష్యాలలో ఒకటి. ఇందుకోసం వారు భూచట్టాలను ఉల్లంఘించడానికి ఎప్పుడూ వెనుకాడరు. చర్చి నిర్మించేందుకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాన్ని ఆక్రమించిన‌ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక...
News

శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శ్రీరామ నవమి శోభాయాత్రపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రెజినగర్‌లోని శక్తిపూర్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, కొందరు గాయపడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు...
News

దుర్గమ్మ సన్నిధిలో నూతన యాగశాల

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నూతన యాగ శాల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యంత అద్భుతంగా, సర్వాంగ సుంద రంగా రూపుదిద్దుకుంటున్న ఈ యాగశాలను ఈ నెల 26వ తేదీన ప్రారంభించేందుకు దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు....
News

అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు

శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. ఈ అపూర్వ ఘట్టాన్ని ఎల్‌ఈడీ తెరలపై చూసి ఆలయ ఆవరణలోని అసంఖ్యాక భక్తులు పులకించిపోయారు. ఆలయంలోని...
News

విజయవాడలో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర

నాలుగు వందల సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం సాధ్యమైందని.. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చైతన్యం రావాలని శైవపీఠాధిపతి శివ స్వామి పిలుపునిచ్చారు.విజయవాడలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని పలు హిందూధార్మిక సంస్థల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం...
News

మయన్మార్‌లో రోహింగ్యా ఉగ్రవాదుల చెరలో 1600మందికి పైగా హిందువులు

రోహింగ్యా ఉగ్రవాదులు 2017లో మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో పాల్పడిన హిందువుల ఊచకోత వంటి ఘటన పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అరాకన్ రాష్ట్రంలోని బుతిడాంగ్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో హిందువులు, బౌద్ధులను ఇస్లామిక్ ఉగ్రవాదులు చెరపట్టిన సంగతి వెలుగుచూసింది. ‘‘బుతిడాంగ్‌ ప్రాంతంలో క్షణక్షణానికీ ఉద్రిక్తత,...
ArticlesNews

శ్రీరామనవమి పండుగ వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఇవే..

(ఏప్రిల్​ 17 - శ్రీరామనవమి ప్రత్యేకం ) దేవుళ్లలో శ్రీరాముడి స్థానం వేరు... ఎందుకంటే నిత్యం సత్యమే పలుకుతాడు.... హిందూ మతానికి చెందిన వారే కాకుండా అన్ని మతాల వారికి శ్రీరామచంద్రుడి గురించి తెలుసు....భక్తులు అమితమైన భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏడాది...
1 1,259 1,260 1,261 1,262 1,263 2,480
Page 1261 of 2480