News

News

డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!

అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు...
News

రత్నగిరిపై సీతారామ కల్యాణం

అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో జన్మనక్షత్ర పూజలు, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు రత్నగిరి రామాలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు...
News

‘అమెరికాలో హిందువులపై పెరిగిన దాడులు’

అమెరికాలో హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా సమన్వయంతోనే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్‌ అన్నారు. ఆన్‌లైన్‌...
News

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. 18 నుంచి అందుబాటులోకి జులై కోటా

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంట‌ల‌కు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 63 ; కల్నల్ డి.యస్.రాజు

దేశ స్వాతంత్ర పోరాటంలో అద్భుతపాత్ర పోషించిన వారి గురించి భారతీయులకు వాస్తవాలు తెలియకుండా మరుగున పరిచే యత్నం తొలితరం భారతీయ పాలకులు చేశారు. అలా మరుగున పడిన వారిలో ప్రథముడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు. జైహింద్...
News

అమర్‌నాథ్ యాత్రకు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

ఈ ఏడాది జూన్ 29న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభమైయ్యాయి. అమర్‌నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడినది. హిమ రూపంలో...
News

సీతారాముల కల్యాణోత్సవాలకు మండపేట బోండాలు

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట, భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవాలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన భక్తులు కొబ్బరిబోండాలు సిద్ధం చేస్తున్నారు. మండపేటకు చెందిన కె.వి.ఎ.రామారెడ్డి 24 ఏళ్లుగా భద్రాచలంలో కల్యాణానికి అలంకరించిన బోండాలను అందిస్తున్నారు. అక్కడ...
ArticlesNews

ఎదుగుతున్న భార‌త్‌ – వణుకుతున్న పాశ్చాత్య మీడియా

సమర్థ నాయకత్వంలో భారతదేశం నానాటికీ శక్తిమంతంగా ఎదుగుతుంటే ఓర్వలేని శక్తులకు మన దేశంలో కొదవలేదు. ఇలాంటి శక్తులను ఎప్పటి నుంచో ఊతంగా చేసుకున్న పాశ్చాత్య మీడియా ఈనాటికీ భారత్ లక్ష్యంగా కుట్రపూరిత రాతలు రాస్తోంది. భౌతికమైన బానిసత్వం నుంచి మన దేశం...
News

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు

ఒంటిమిట్ట కోదండరామాలయం బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టిటిడి ఆధ్వర్యంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల క్రతువుకు ఆగమశాస్త్రం ప్రకారం మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు...
News

అయోధ్య బాలరాముడికి ‘సూర్య తిలకం’

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని రామాలయంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ కనువిందు చేయనుంది. సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై బొట్టులా 58 మిల్లీమీటర్ల పరిమాణంలో, ఐదు నిమిషాలపాటు ప్రసరించనున్నాయి. రామాలయ నిర్మాణ సమయంలో...
1 1,261 1,262 1,263 1,264 1,265 2,480
Page 1263 of 2480