నాగ్పూర్లో ఓటు వేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్చాలక్ డా.మోహన్ భాగవత్ జీ
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమపూజనీయ సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు పిలుపునిచ్చారు.మొదటి దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఈరోజు నాగ్పూర్లో ఓటు వేశారు. అనంతరం ఆయన...









