News

News

అయోధ్య సహా దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి

శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి నూతన ఆలయం నిర్మించిన తర్వాత అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా జరుగుతోంది. ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా అయోధ్యలోని హనుమాన్ గఢీ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం కూడా కావడంతో భక్తుల ఆనందోత్సాహాలకు కొదవ...
News

1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు : ట్రస్ట్ ప్రకటన

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి బాగా పెరిగిపోయింది. జనవరి 22న బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి అయోధ్య రామ మందిరాన్ని ఇప్పటి వరకు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు...
News

అయోధ్య రామ మందిరం పాదయాత్ర విజయవంతం

గత నెల 16న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పాకలపాడు గురుదేవుల ఆశ్రమం నుండి నుంచి అయోధ్య రామ మందిరానికి రామానంద స్వామీజీ ఆధ్వర్యంలో 21 మంది భక్తులు తలపెట్టిన పాదయాత్ర ఈనెల 17న అయోధ్య చేరుకోవడంతో విజయవంతంగా ముగిసిందని అయోధ్య పాదయాత్రికుడు...
News

పాడేరులో గిరిజన సాంప్రదాయ బడ్డు ఉత్సవం

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులోని గిరిజనులు ప్రతి ఎటా ఏప్రిల్ మాసంలో ఇటుకల పండగను ఆనవాయితీగా జరుపుకుంటారు.ఇటుకల పండుగలో భాగంగా పాత పాడేరులో బడ్డు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇటుకల పండగ తరువాత కురిసే తోలకరి వానలకు వ్యవసాయ పనులను ప్రారంభించేందుకు వ్యవసాయ...
NewsProgramms

వైభవంగా SSF వసంత నవరాత్రి ఉత్సవాలు…

సనాతన ధర్మమే మన జీవన విధానం అని సమాజానికి గుర్తు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్న సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్రంలోని 500 రెవెన్యూ మండలాల్లో వసంత నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజుల...
News

భారత విద్యార్థులకు నాసా అవార్డులు

అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ నిర్వహించిన హ్యూమన్ ఎక్స్ ప్లోరేషన్ రోవర్ చాలెంజ్‌లో మన విద్యార్థులు సత్తా చాటారు.న్యూఢిల్లీ ముంబైకి చెందిన భారతీయ విద్యార్థుల బృందాలు నాసా అవార్డులను గెలుచుకున్నాయి.అలబామా రాష్ర్టంలోని హంట్స్ విల్లేలో ఉన్న అమెరికా అంతరిక్ష...
News

అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ

వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా ఏఎంయూకు తొలి మహిళా...
NewsSeva

గిరిజనులకు ఉచిత వైద్య పరీక్షలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని జానాలగూడెం, బలపాల తిప్ప గూడేలలో సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఐఎంఎ మహిళ వైద్యుల తోడ్పాటుతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వృద్ధులకు కంటి శుక్లం ఆపరేషన్లకు, 2 సంవత్సరాల చిన్నారికి హెర్నియా శస్త్ర...
ArticlesNews

వ్యక్తిత్వ వికాస ఖని హనుమ

( మే 23 - హనుమజ్జయంతి ) కేసరినందనుడు పురాణ పురుషుడుగానే కాకుండా పరిపూర్ణ సాకారమూర్తిగా, ఆదర్శప్రాయుడుగా నిత్య ఆరాధ్యనీయుడు. స్వామి (యజమాని) కార్యం కోసం శక్తియుక్తులు ధారపోయాలని, అహం దరిచేరనీయక సంకల్ప బలం, మనోనిశ్చయం కలిగి నిరంతరం శ్రమించాలన్నది హనుమ...
News

తిరువణ్ణామలైలో ఈ రోజు చిత్రా పౌర్ణమి

ఈ రోజు పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని తిరువణ్ణామలైలో గిరిప్రదక్షిణకు 25 లక్షల మంది భక్తులు రావొచ్చని జిల్లా యంత్రాంగంతో పాటు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా తిరువణ్ణామలైకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా...
1 1,251 1,252 1,253 1,254 1,255 2,480
Page 1253 of 2480