News

News

సింహగిరిపై వేడుకగా వినోదోత్సవం

సింహాచలం అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా...
News

మూడోసారి అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్!

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్.. మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్ విల్మోర్ కూడా వెళ్లనున్నారు. వారు వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్ సంస్థకు చెందిన స్టారైనర్...
News

భీమేశ్వరుని గర్భాలయం మూసివేత

కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ భీమేశ్వరుని ఆలయంలో స్పటిక లింగానికి మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గర్భాలయాన్ని బుధవారం నుంచి మూసివేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా నంది మండపంలో స్వామి, అమ్మవార్ల మూర్తులను...
News

రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌

రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. గత నెలలో కోల్‌కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్‌ వారసుడిగా గౌతమానంద్‌జీ బాధ్యతలు...
News

డీఆర్డీవో ఘనత.. అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారీ

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) భద్రతా బలగాల కోసం అత్యంత తేలికైన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసింది. లెవెల్- 6 ముప్పుని సైతం ఎదుర్కొనేలా ఈ జాకెట్ ను రూపొందించింది. మందుగుండు సామగ్రి పేలుడు నుంచి కూడా రక్షణనిస్తుందని డీఆర్‌డీవో...
News

రామకృష్ణ మిషన్ అధ్యక్షులను కలిసిన ఆర్ఎస్ఎస్ సర్ కార్వవాహ దత్తాత్రేయ హోసబాలే గారు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు ఈ రోజు చెన్నైలో రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి గౌతమంద్ మహారాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు....
ArticlesNews

భారతీయ ఆవు దేశ భాగ్య రేఖని మారుస్తుంది

భారతీయ ఆవు ప్రపంచానికి భగవంతుడిచ్చిన వరం. ఆవు పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతేకాదు, మన దేశీ ఆవు ఆరోగ్యం, సంస్కారం. సమృద్ధిలకు జనని వంటిది. 1947లో భారత జనాభా దాదాపు 33 కోట్లు. గో...
News

“పోలింగ్ బూత్‌లోనే ఓటు వేస్తా” : 112 ఏళ్ల మ‌హిళ స్ఫూర్తిదాయ‌క నిర్ణ‌యం

ఇంటి నుంచి ఓటు వేసే అవ‌కాశం కాద‌ని, పౌర విధుల్ని పాటిస్తూ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాల‌ని నిర్ణ‌యం 112 సంవత్సరాల వయస్సులో, దక్షిణ ముంబైకి చెందిన కంచన్‌బెన్ బాద్షా మే 20న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును...
ArticlesNews

ఆసక్తికరం..రథం కథ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాల్లో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది. ఆలయం ఎదురుగా ఈశాన్యంలో ఎత్తయిన గదిలో రామయ్య రథాన్ని గమనించే ఉంటారు. మిగతా రోజుల్లో ఆ...
ArticlesNews

కేర‌ళ : ఐదేళ్ల‌లో 5338 మంది బాలిక‌లు మిస్సింగ్

కేర‌ళ రాష్ట్రంలో అనేక మంది బాలిక‌లు, మ‌హిళ‌లు అచూకీ క‌న‌బ‌డ‌కుండా పోతున్నారు. 2019 జనవరి నుండి 2023 డిసెంబర్ 31 వరకు 5 సంవత్సరాల వ్యవధిలో కేరళ రాష్ట్రంలో 5338 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని సమాచార హక్కు చ‌ట్టం ద్వారా...
1 1,249 1,250 1,251 1,252 1,253 2,480
Page 1251 of 2480