News

News

మహవీర్‌ జయంతి సందర్భంగా శోభాయాత్ర

మహావీర్‌ జయంతిని పురస్కరించుకొని విజయవాడ వన్‌టౌన్‌లో జైనులు నిర్వహించిన శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. భగవాన్‌ మహావీర్‌ జన్మకల్యాణిక్‌ వేడుకలను పురస్కరించుకొని వన్‌టౌన్‌లోని వివిధ జైన్‌ ఆలయాల్లో పలు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సంభవనాథ్‌ జైన్‌...
NewsProgramms

విశాఖలో వైభవంగా సంస్కృత జనపద సమ్మేళనం

విశాఖ జిల్లా సంస్కృత భారతీ ఆద్వర్యంలో ఆదివారం వైభవంగా విశాఖ సంస్కృత జనపద సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్కృతభారతీ, కార్యదర్శి డాక్టర్ మల్లాది శ్రీనివాస శాస్త్రి తెలిపారు. విశాఖ జిల్లాలోని విశాలాక్షి నగర్ లోని బి వి కే కళాశాలలో నిర్ఈవహించిన...
News

ఒంటిమిట్ట శ్రీసీతారాముల కల్యాణం నేడే

ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి రంగం సిద్దమైంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రామాలయంలో శ్రీసీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో ఏటా కల్యాణం నిర్వహిస్తుంటారు. ఇవాళ సాయంత్రం 6 గంటల 30...
ArticlesNews

నేలతల్లీ నమోస్తుతే

( ఏప్రిల్‌ 22 - ధాత్రీ దినోత్సవం ) సర్వమానవాళికే కాదు, సకల జీవరాశులకూ తల్లి భూదేవి. సమస్తాన్నీ మోసేది, సహించేది భూమి. అందుకే భూమిని ‘సర్వంసహా’ అన్నారు. నవనిధులను, సప్తధాతువులను, సమస్త ఔషధాలను, లోహాలు, ధనరాశులు.. అన్నిటినీ తనలో ఇముడ్చుకుని...
News

ఒమాన్‌లో వైభవంగా శ్రీరామనవమి!

జై శ్రీరాం నినాదాలతో ఎడారి దేశం మారుమోగింది.. శ్రీరామనవమి సందర్భంగా ఒమాన్‌ రాజధాని మస్కట్‌లో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. దేశం నలుమూలల నుంచి వందలాది మంది ప్రవాస దంపతులు మస్కట్‌లోని పురాతన శ్రీకృష్ణ మందిరానికి వేకువ జామునే చేరుకోవడంతో...
News

‘జై భవాని’, ‘హిందూ’ తొలగించం

శివసేన (యూబీటీ) గేయం నుంచి ‘జై భవాని’, ‘హిందూ’ పదాలను తొలగించేది లేదని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు. ఆ పదాలను తొలగించాలంటూ ఎన్నికల కమిషన్‌(ఈసీ) నుంచి నోటీసు అందిందని, కానీ ఆ...
News

కనుల పండువగా ఆది దంపతుల శోభాయాత్ర

చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల వెండి రథం ఊరేగింపు కన్నుల పండువగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు విజయవాడలో ఆదివారం నిర్వహించారు. గంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులను అలంకరించిన వెండి రథంపై ఉంచి స్థానాచార్య శివప్రసాద...
News

భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్‌

ప్రపంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భిన్న దృక్పథాలు గల ప్రపంచంలో విశ్వబంధుగా భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందని తెలిపారు....
News

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది...
News

బాల్యవివాహం నుంచి బయటపడి కల దిశగా ప్రయాణం

కర్నూలు జిల్లా మారుమూల ప్రాంతమైన పెద్దహరివనం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, హనుమంతమ్మకు నలుగురు కుమార్తెలు. కుటుంబాన్ని నెట్టుకు రావడమే వీరికి కష్టంగా మారింది. ఎలాగోలా కష్టపడి ముగ్గురు కుమార్తెల వివాహం జరిపించారు. నిర్మలకు మాత్రం బాల్యం నుంచే చదువుకోవడమంటే చాలా ఇష్టం....
1 1,253 1,254 1,255 1,256 1,257 2,480
Page 1255 of 2480