మే 22 నుండి 24 వరకు పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు
తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 14వ తేదీ...







