మహారాష్ట్ర-నారాయణ పూర్లో భారీ ఎన్ కౌంటర్
ఛత్తీస్ గఢ్-మహారాష్ట్ర నారాయణ పూర్ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది....








