News

News

సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం

సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే కల్యాణోత్సవాలను పురస్కరించుకుని రాత్రి 7గంటల తర్వాత రద్దు...
News

మణిపూర్‌లో కాల్పులు.. ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు మృతి

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్‌ జిల్లాలోని నారసేన ప్రాంతంలో భద్రతా బలగాలపై సాయుధ మిలిటెంట్లు దాడులకు తెగపడ్డారు. సీఆర్‌పీఎఫ్‌ 128 బెటాలియన్‌ అవుట్‌పోస్ట్‌ లక్ష్యంగా బాంబులు విసిరారు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మిలిటెంట్లు విసిరిన ఒక...
News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా నూతన యాగశాల ప్రారంభం

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో రూ.5కోట్లతో నూతనంగా నిర్మించిన యాగశాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. దేవదాయశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, కమిషనర్‌ సత్యనారాయణ, ఈవో కేఎస్‌ రామారావు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్యులు, ముఖ్య అర్చకులు, ఈఈలు పాల్గొన్నారు. వేదమంత్రాలు, మంగళోచ్ఛారణలు,...
ArticlesNews

పిల్ల‌ల‌ ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న‌ విదేశీ బ‌హుళ జాతి కంపెనీలు

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్న‌ట్టే అన్నారు పెద్ద‌లు. మంచి ఆహారాన్ని తీసుకోవ‌డం అనేది ఒక మంచి అల‌వాటు. ఒక‌ప్పుడు మ‌న దేశంలో సాంప్ర‌దాయ వంట‌కాల‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉండేవి. వాటి వ‌ల్ల మ‌న పెద్ద‌వాళ్లు ఎంతో ఆరోగ్యంగా...
News

ఓటు వేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ సర్ కార్వవాహ దత్తాత్రేయ హోసబాలే గారు

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్వవాహ శ్రీ దత్తాత్రేయ హోసబాలే గారు ఈ రోజు కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేశారు. బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల పోలింగ్ లో తన ఓటు...
News

రమణ దీక్షితులుకు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోండి

టీటీడీ మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణ దీక్షితులపై నమోదు చేసిన కేసు విషయంలో అర్నేష్‌ కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. వ్యాజ్యంపై విచారణను మూసివేశారు....
News

టీటీడీ రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వ్ బ్యాంక్ అంగీకారం

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల...
News

పాకిస్థాన్‌ యువతికి భారతీయుడి గుండె

అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్‌ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్‌(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్‌ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షించిన వైద్య నిపుణుడు డాక్టర్‌ కేఆర్‌ బాలకృష్ణన్‌.. ఆమె గుండెకు...
ArticlesNews

మానవాళికి అమూల్య కానుక రామాయణం

రామాయణంలో వాల్మీకి మహర్షి తన దివ్య ప్రతిభతో మానవత్వ వికాసం పరాకాష్టను అందుకొన్న ఒక భవ్య చిత్రాన్ని తీర్చిదిద్దారు. విశ్వసాహిత్యంలో నిరుపమానమై, విలక్షణమైన స్వర్గసృష్టి అది. భారతీయులు మానవాళికి ప్రసాదించిన ఒక అమూల్యమైన వరం రామాయణం. భౌతిక వైభవ చరమ సీమను...
News

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జేకేలోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు కూడా గాయపడ్డారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. బారాముల్లా జిల్లాలోని మొహల్లా నౌపోరా ప్రాంతంలో బలగాలు తనిఖీలు చేస్తుండగా ఈ...
1 1,246 1,247 1,248 1,249 1,250 2,480
Page 1248 of 2480