నేడు అయోధ్యలో పర్యటించనున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలరాముణ్ణి సందర్శించేందుకు ఈరోజు అయోధ్య చేరుకోనున్నారు. రాష్ట్రపతి ముందుగా హనుమాన్గర్హికి చేరుకుని సందర్శిస్తారు. ఆమె దాదాపు నాలుగు గంటలపాటు అయోధ్యలో ఉండనున్నారు. హనుమాన్గర్హి, బాల రామయ్యను దర్శించుకుని సరయూ హారతికి హాజరుకానున్నారు. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...





