ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి
పశ్చిమ అఫ్గానిస్థాన్ లోని షియా ముస్లిం మైనార్టీకి చెందిన మసీదు లోకి సాయుధుడైన ముష్కరుడు చొరబడి కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసీదు ఇమామ్ కూడా ఉన్నారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగుడు వారిపై కాల్పులకు పాల్పడ్డాడు. దాడికి...







