సనాతన ధర్మ పరిరక్షణలు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు
(మే - 12 ఆది శంకరాచార్య జయంతి ) హిందూ ధర్మ పరిరక్షణకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. భరత ఖండంలో ఎన్నో కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం...




