News

News

సూర్యుడి ఉపరితలంపై విస్పోటనాలు

సూర్యుడి ఉపరితలంలో సంభవించిన రెండు విస్పోటనాలు సౌర జ్వాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ చిత్రాలను బంధించింది. ఎక్స్‌ వేదికగా వాటిని నాసా విడుదల చేసింది. సూర్యుడి ఉపరితలంపై శుక్ శనివారాల్లో విస్పోటనాలు జరిగాయని,...
News

ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం ఆవరణలో ఉన్న లక్ష్మీగణపతి స్వామి వారి మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆది శంకరాచార్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, శంకర పూజ, యతి వందనం జరిపించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి, కోట ప్రసాద్, శంకర శాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్ర మాలను ఘనంగా నిర్వహించారు. చింతలపాటి ఆంజనేయ ఘనా పాటి, పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శర్మలు ఆది శంకరాచార్యుల వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం నగరోత్సవాన్ని...
News

దర్శనమిచ్చిన బద్రీనాథుడు

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ద్వారాలను పూజారులు తెరిచారు. దీంతో చార్‌ధామ్‌ యాత్ర అధికారికంగా ప్రారంభమైనట్లయింది. బద్రీనాథ్‌ ఆలయ తలుపులు తెరుచుకోగానే ఆలయంలోకి భక్తులు పోటెత్తారు. వర్షాన్ని...
News

రేపటి నుంచి బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు

వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మంగళవారం నుంచి జగద్గురు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు జరగనున్నాయి. ఆయన క్రీ.శ.1693 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా...
ArticlesNews

సమతా స్ఫూర్తి మహోజ్వల దీప్తి భగవద్ శ్రీరామానుజాచార్యులు

( మే 12 - రామానుజాచార్యుల జయంతి ) ‘గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపె ఘన గురుదైవము’ అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే రామానుజాచార్యులు, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త. ‘నన్ను నడిపించే విష్ణువే...
ArticlesNews

నిర్ణయాధికారం

(మే 13 - సార్వత్రిక ఎన్నికల ప్రత్యేకం ) ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు....
News

రాష్ట్రంలో నేడు ఎన్నికల పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 169 స్థానాలలో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల నుంచి వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజక వర్గాలలో సాయంత్రం 4...
News

సౌమ్యా స్వామినాథన్‌కు గౌరవ డాక్టరేట్‌

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌గా విధులు నిర్వహించిన డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌కు ప్రతిష్ఠాత్మక మెక్‌గిల్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ లభించింది. 2017లో స్వామినాథన్‌ డబ్ల్యూహెచ్‌వోలో చేరారు. 2019లో చీఫ్‌ సైంటిస్టుగా పదోన్నతి పొందారు. కరోనా సమయంలో ఆమె తన సేవలను అందించారు. 2022 వరకు డబ్ల్యూహెచ్‌వోలోనే కొనసాగారు....
News

మీ దగ్గర ఓటర్ ఐడీ లేదా… ఏం పర్లేదు… ఈ కార్డులున్నా ఓటేయవచ్చు..!!

ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కే కాదు బాధ్యత కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటే ప్రజల వజ్రాయుధం. దేశాన్ని పాలించే నాయకులను ఎన్నుకునే బాధ్యత ప్రజల చేతిలోనే పెట్టారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఓటును కొందరు లైట్ తీసుకుంటున్నారు...ఓటు...
News

ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం

ప్రపంచానికి భారత్ నాయకత్వం అవసరం. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కి రోజురోజుకీ ప్రాధాన్యత పెరిగిపోతోంది. భారత్‌లో వున్న భిన్నత్వం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత పెద్ద దేశంలో ఇన్ని మతాలు, జాతులు, సంప్రదాయలు కలిసి వుండటం అద్భుతం. సామూహికంగా కలిసి పనిచేయడంలో భారత్ ప్రపంచ దేశాలకు ఆదర్శం. నాయకత్వ విషయంలో, సంక్షోభాలను నివారించడంలో భారతీయులు అత్యంత సమర్థులు. జపాన్ దేశస్థులు, భారతీయులు కలిసి ముందుకు సాగితే… గొప్ప గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. -టెక్ జపాన్ సంస్థ సీఈఓ నిశియామా...
1 1,223 1,224 1,225 1,226 1,227 2,480
Page 1225 of 2480