News

News

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో విధ్వంసం.. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు..

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) రాజధాని ముజఫరాబాద్‌లో ఆందోళనకారులు, భద్రతా దళాలకు మధ్య రేకెత్తిన ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఆందోళనకారుల చేతుల్లో చిక్కుకున్న పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పీవోకేలోని దద్యాల్, మీర్పూర్, సమహానీ, సెహన్సా, రావల్‌కోట్, ఖుయిరట్టా,...
News

భక్తుని ప్రశ్నించిన హనుమంతుడు

మారుతి ఉపాసకుడైన ఒక రైతు పొలం పనులు ముగించి ఎడ్లబండిలో ఇంటికి బయల్దేరాడు. అకాల వర్షం కురవడంతో బండి బురదలో కూరుకుపోయింది. అతడు ఆందోళన చెందకుండా, బండి దిగకుండా.. ఆంజనేయుని ధ్యానించాడు. స్వామి ప్రత్యక్షం కాగా.. బండిని బురదలోంచి తప్పించమని అడిగాడు....
News

దీపారాధన ఎందుకంటే..

దేవుని ప్రతిమ ముందు దీపం వెలిగించడం మన సంప్రదాయం. కొందరు ఉదయం, కొందరు సాయంత్రం, ఇంకొందరు ఉదయ సంధ్యల్లో వెలిగిస్తారు. శుభకార్యాలను ప్రారంభించే ముందు దీపం వెలిగించే ఆచారమూ ఉంది. దీపారాధన చేయడం వెనకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. చీకటి అజ్ఞానానికి, కాంతి...
News

స్వామి చిన్మయానంద ఓ ఆధ్యాత్మిక విప్లవకారుడు

ఆధ్యాత్మిక రంగంలో స్వామి చిన్మయానంద ఓ విప్లవకారుడు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. స్వామీజీ జ్ఞానాన్ని పంచడం ద్వారా, ఆత్మవిశ్వాసాన్ని నింపడం ద్వారా ప్రజలను శక్తివంతం చేశారని కొనియాడారు. ప్రపంచ హిందూ సంస్థను స్థాపించాలని...
News

జగన్మాత ఇచ్చింది.. నందీశ్వరుడు లాక్కోబోయాడు

సాక్షాత్తు ఆది దంపతుల అంశతో కాలడిలో జన్మించిన శంకరాచార్యులవారు కైలాసం వెళ్లి పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు. ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు 5 స్ఫటిక లింగాలను, పార్వతీదేవి శత శ్లోకాల మంత్రగ్రంథాన్ని ఇచ్చాడు. ఆ సంపదను ఆనందంగా స్వీకరించి, వారి ఆశీస్సులు అందుకున్నారు....
News

హిందూ సంప్రదాయంలో కజకిస్థాన్‌ జంట వివాహం

తమిళనాడు రాష్ట్రం మైలాడుదురై సమీపం తిరుక్కడైయూర్‌లో కజకిస్థాన్‌ దేశానికి చెందిన జంట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. కజకిస్థాన్‌కు చెందిన డిమిత్రి, ఎలోనా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు. క్రైస్తవ మతానికి చెందిన వీరు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో హిందూ...
News

కుంకుమ పువ్వుకు యుద్ధం సెగ

సుగంధ ద్రవ్యాల రారాణి ‘కుంకుమ పువ్వు’ ధరలకు పశ్చిమాసియా యుద్ధం సెగలు తగులుతున్నాయి. దేశంలో చిల్లర (రిటైల్‌) మార్కెట్‌లో కేజీ ధర ఏకంగా రూ.4.95 లక్షలు పలుకుతోంది. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో దాదాపు 90 శాతం ఇరాన్‌లోనే పండుతుంది. అక్కడ ఏటా 430 టన్నులు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ నుంచి కుంకుమపువ్వు సరఫరా భారీగా తగ్గిపోయింది. దీంతో దేశీయంగా దీని ధర విపరీతంగా పెరిగింది. యుద్ధానికి ముందు టోకు మార్కెట్‌లో కిలో కుంకుమ పువ్వు ధర రూ.2.8 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండగా.. ఇప్పుడు రూ.3.5 లక్షల రూ.3.6 లక్షలకు చేరింది....
News

చార్‌ధామ్‌ యాత్రకు పోటెత్తిన భక్తులు

హిమాలయాల్లోని యమునోత్రి దేవాలయం శుక్రవారం తెరుచుకోవడంతో మొదటిరోజు నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌లోని యమునోత్రికి పెద్దఎత్తున భక్తులు చేరుకొంటున్నారు. రద్దీ కారణంగా ఆలయానికి వెళ్లే చిన్న కొండదారిలో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఇరుకైన దారిలో రెండు...
News

ఆవు కదిలే శక్తి కేంద్రం

మన దేశంలో గ్యాస్ మరియు విద్యుత్‌ కొరత చాలానే వుంది. సోలార్ పవర్‌ కొంత కొరత తీరుస్తున్న … అందరికీ అందుబాటులోకి రావడానికి కాససత సమయం పడుతుంది. మనవద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా కాక… భారీ వ్యయంతో కూడిన...
ArticlesNews

అమ్మే కదా ఆది దైవం

( మే 12 - మాతృ దినోత్సవం ) అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. అమ్మస్థానం హిమాలయంలా మహోన్నతం. గంగానదిలా పరమపవిత్రం. మాతృత్వ...
1 1,224 1,225 1,226 1,227 1,228 2,480
Page 1226 of 2480