News

News

దిల్లీ విశ్వవిద్యాలయంలో హిందూ ధర్మంపై ఐచ్ఛికాంశాలు

ప్రధాన సబ్జెక్టుతో పాటు ఇతర ఐచ్ఛికాంశాలుగా కామర్స్, కంప్యూటర్‌ సైన్స్, రాజనీతి శాస్త్రం వంటి వాటిని ఎంచుకోవడానికి ఇష్టపడని విద్యార్థులకు దిల్లీ విశ్వవిద్యాలయ హిందూ ధార్మిక అధ్యయన కేంద్రం ప్రత్యామ్నాయాలను అందించనుంది. ఇలాంటి విద్యార్థులు ఇకపై వేద సాహిత్యం, ఉపనిషత్‌ పరిచయం,...
News

దేవుడు కలలో కనిపించాడని చెప్పిన బాలుడు.. తెల్లారి పొలంలో వెతికి చూడగా

మొహర్రం పండుగ వేళ ఓ బాలుడు చేసిన వింత ప్రకటన ఊర్లకు ఊర్లు కదిలి వచ్చాయి. ‘నాకు దేవుడు కనిపిస్తున్నాడు. ఆ పీర్లస్వామి మన ఊర్లోనే ఉన్నాడు. రండి చూపిస్తానంటూ..’ 12 ఏళ్ల బాలుడు చేసిన ప్రకటనతో చుట్టుపక్కల గ్రామస్తులంతా కదిలి...
News

అందరిలోనూ దైవత్వాన్ని చూసిన మలయాళ స్వామి

అందరిలోను, అన్నింటా దైవాన్ని చూసిన మహనీయుడు మలయాళ స్వామి అని వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీపరిపూర్ణానందగిరి తెలిపారు. వేదాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు నిర్దిష్ట వర్గానికి మాత్రమే అన్న అపోహను తొలగించి అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించి అందరికీ దైవజ్ఞానాన్ని అందించిన ఘనత...
News

ఖైరతాబాద్‌ వినాయకుడు.. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి

సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈసారి ఖైరతాబాద్‌ మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్‌ కళాకారులు పనులను వేగవంతం చేశారు. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేసినా, ఈ ఏడు...
News

మద్యం, మాంసాహారానికి మత్స్యకారులు దూరం..

మద్యం, మాంసాహారానికి మత్స్యకారులు దూరమవుతున్నారు. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు. గుండెల్లో గుడి కట్టి, శ్వాసమీద ధ్యాస ఉంచి ధ్యానం వైపు అడుగుల వేయడమే నిజమైన భక్తిగా చెబుతున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద మత్స్యకార గ్రామంగా గుర్తింపు పొందిన పూడిమడక ఇప్పుడు ధ్యాన...
News

నాయకులు దివ్యగుణ సంపన్నులుగా మెలగాలి

ప్రజల్ని పాలించే నాయకులు దివ్యగుణ సంపన్నులుగా మెలగాలని, అహంభావం వీడి అందరిపట్ల సమభావం చూపాలని పూరీ శంకరాచార్య నిశ్ఛలానంద సరస్వతి ఉద్బోధించారు. ఆదివారం రాత్రి పూరీలోని ఆదిశంకరాచార్య స్థాపిత గోవర్థన పీఠంలో రథయాత్రను పురస్కరించుకుని శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి భక్తులకు దివ్యజ్ఞాన...
News

సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించం

సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్‌ దక్షిణాంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి హెచ్చరించారు. శ్రీ లలితా పీఠం ఆధ్వర్యంలో కర్నూల్ ఓల్డ్‌సిటీలోని లలితా పీఠంలో నాల్గవ హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సభాధ్యక్షత వహించిన...
News

నత్తనడకన ధర్మరాజస్వామి ఉత్సవాల ఏర్పాట్లు

శ్రీకాళహస్తి పట్టణంలో చైన్నెరోడ్డులోని శ్రీకాళహస్తీశ్వరాలయా అనుబంధ ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆలయం చుట్టూ పరిసరాల్లో ఏర్పాట్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇక...
ArticlesNews

ధర్మ జిజ్ఞాస : కలిపురుషుడు.. కల్కి అవతారం!

మనం ఏదైనా పూజాది కార్యక్రమాలలో సంకల్పం చెప్పుకునేప్పుడు కలియుగే, ప్రథమ పాదే అని చెప్పుకుంటాం. అంటే కలియుగం మొదటి నాలుగవ వంతులో అని అర్థం. కలియుగం పైన అధికారం కలిపురుషుడిది. అతడి పెత్తనంలో ఉండే కలియుగ లక్షణాలని కొద్దిగానో, విపులంగానో అన్ని...
News

అంగరంగ వైభవం.. జగన్నాథుని రథోత్సవం

అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో కొలువైన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథస్వామి వారి రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథుని రథచక్రాలు ముందుకు కదిలాయి. స్వామి నామస్మరణతో వీధులు మార్మోగాయి. భక్తులు స్వామివారిని...
1 1,160 1,161 1,162 1,163 1,164 2,479
Page 1162 of 2479