కోవెల దారిలో కొండంత కష్టం
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో ప్రయాణికులతో పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి క్షేత్రానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. రద్దీ రీత్యా పలువురు పాస్ట్ ఫుడ్ దుకాణాలు, టిఫిన్ దుకాణాలను రోడ్లపైనే నిర్వహిస్తున్నారు....








