గోండీ భాషలో మహాభారతం… వనవాసీల కోసం ఓ ఉపాధ్యాయుడి పరిశ్రమ
గిరిజనులకు మహా భారతాన్ని చేరువ చేసేలా వారి భాషలోనే ఓ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆదిలాబాద్ జిల్లా వాఘాపూర్ గ్రామానికి చెందిన తొడసం కైలాస్ ఇంద్రవెల్లి మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మహా భారతంలోని కథలను చిన్నతనంలోనే...









