News

News

గోండీ భాషలో మహాభారతం… వనవాసీల కోసం ఓ ఉపాధ్యాయుడి పరిశ్రమ

గిరిజనులకు మహా భారతాన్ని చేరువ చేసేలా వారి భాషలోనే ఓ ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆదిలాబాద్‌ జిల్లా వాఘాపూర్‌ గ్రామానికి చెందిన తొడసం కైలాస్‌ ఇంద్రవెల్లి మండలంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. మహా భారతంలోని కథలను చిన్నతనంలోనే...
News

భక్తులతో కిక్కిరిసిన పూరి క్షేత్రం.. రెండో రోజు ప్రారంభమైన రథయాత్ర

జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం రెండో రోజు రథయాత్ర ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర రెండురోజుల పాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1971లో రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. ఆ...
News

పాకిస్తాన్: ఐఎస్ఐ అధికారి అలీరజాను కాల్చిచంపిన ఆగంతకులు

పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) అధికారి, ప్రస్తుతం సింధ్‌లో కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న అలీ రజాను కొందరు సాయుధులు కాల్చిచంపారు. ఆ హత్య ఆదివారం కరాచీ నగరంలో జరిగింది. హంతకులు ఎవరో ఇంకా తెలియరాలేదు. అలీరజా...
News

జగన్మాతకు ఆషాఢ సారె సమర్పణ

విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాత దుర్గమ్మకు ఆషాఢమాసం రెండో రోజు ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళా బృందాలు సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, మిఠాయిలు, పొంగళ్లు తీసుకొచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం...
News

ద్వారకాతిరుమలలో శోభాయమానంగా రథయాత్ర

ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథుడి దివ్య రథోత్సవం ఆదివారం వైభవంగా ప్రారంభమమైంది. ఏటా రథయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తారు. లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి...
News

నిర్లక్ష్యానికి గురైన 800 ఏళ్ల నాటి నార్నెపాడు శాసనం

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నెపాడు భీమేశ్వరాలయం బయట 800 సంవత్సరాల నాటి క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన శాసనం నిర్లక్ష్యానికి గురవడంపై పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు....
News

తలుపులమ్మ లోవలో ఆషాఢ మాస ఉత్సవాలు

ఆషాడమాస ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం గాజులతో సుందరంగా అలంకరించారు. వేకువ జాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు. సుమారు 40 వేలమంది అమ్మవారిని...
ArticlesNews

గోవధను వ్యతిరేకించిన మౌల్వీపై దాడికి ముస్లిములను రెచ్చగొట్టిన బోధకుడి అరెస్ట్

అస్సాం పోలీసులు ముఫ్తీ ముఖీబుర్ రెహమాన్ అజారీ అనే రాడికల్ మతబోధకుడిని అరెస్ట్ చేసారు. లఖీంపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ జిల్లా ఎస్‌పికి వ్యతిరేకంగా హింసాయుత నిరసనకు పిలుపునిస్తూ అతను ముస్లిములను రెచ్చగొడుతూ ప్రసంగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్...
ArticlesNews

కలిమి లేముల నడుమ కృష్ణ-కుచేల సంబంధం

సాయంత్రం అయింది. కుచేలుడు ద్వారకకు చేరుకున్నాడు. 'ద్వారక బహుసుందరమయిన నగరం. మధుర కంటే కూడా బాగుంది' అనుకు న్నాడు. కుచేలుడి వస్త్రాలు మురికిగా, చినిగిపోయి ఉన్నాయి. ఒకసారి చూసుకొన్నాడు. ధోవతి, ఉత్తరీయం, ఒకటే జత. మూడు రోజులుగా ప్రయాణిస్తూ ఉతుక్కొనే అవకాశం...
News

చైనా చర్యలను అడ్డుకునేందుకు ‘‘జొరావర్‌’’ రెడీ… పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవో, ఎల్‌అండ్‌ టీ సంయుక్తంగా మరో మైలు రాయిని అధిగమించాయి. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చర్యలను అడ్డుకునేందుకు తయారు చేససన ‘‘జొరావర్‌’’ అనే తేలిక పాటి యుద్ధ ట్యాంకును రూపొందించాయి. దీని తయారీ...
1 1,162 1,163 1,164 1,165 1,166 2,479
Page 1164 of 2479