News

News

జ్ఞానం, శీలం, ఏకత ఏబీవీపీ ప్రత్యేకతలు

జ్ఞానం, శీలం, ఏకత అనేవి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రత్యేకతలు అని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాగంటి వెంకట గోపి చెప్పారు.ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం ర్యాలీ...
News

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడపనుంది. ఈ నెల 31న ప్రారంభమయ్యే రైల్లో ప్రయాణించి నాభిగయ, శిరో గయ, పూరీ జగన్నాథుడు, కాశీ విశ్వనాథ్, అన్నపూ ర్ణదేవి దర్శనం, గయలో శ్రావణ మాస పిండ తర్పణం,...
News

రాహుల్ వ్యాఖ్యలపై హిందూ సంస్థల ధర్నా

ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందుత్వం పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు మంగళవారం ఢిల్లీలో ధర్నా చేశారు. సర్వ హిందూ సమాజ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులను అవమానించడాన్ని...
ArticlesNews

విడాకులైన ముస్లిం మహిళలకు భరణం దానం కాదు, హక్కు: సుప్రీం

విడాకులు పొందిన ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చునని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. విడాకులిచ్చిన తన భార్యకు భరణం ఇవ్వాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక ముస్లిం పురుషుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బివి నాగరత్న,...
News

అక్రమ కబేళాలు నిర్వహిస్తే చర్యలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమ కబేళాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్‌డీవో ఇట్ల కిషోర్‌ హెచ్చరించారు. ఆయన మంగళవారం నియోజకవర్గంలో అక్రమ కబేళాలు, పశు రవాణా, విక్రయాలకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీ, పశుసంవర్థక, పోలీస్‌ శాఖలతో పిఠాపురం మున్సిపల్‌...
News

అన్నవరానికి రెండు కొత్త బస్సులు

అన్నవరం సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం అన్నవరం దేవస్థానం మరో రెండు కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఒక్కో బస్సులో 42 మంది కూర్చునేందుకు సీట్లు కలిగిన వీటి కోసం రూ.80 లక్షలు వెచ్చించనున్నట్టు దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్‌ తెలిపారు....
News

ఎర్ర స్మగ్లర్ల ‘కాషాయీకరణ’!

పుత్తూరులో అక్రమ రవాణాకు సిద్ధం చేసి ఉంచిన ఎర్రచందనం దుంగలతో పాటు ఓ వ్యక్తిని అటవీశాఖ అధికారులు సోమవారం తెల్లవారు జామున అరెస్ట్‌ చేశారు. పుత్తూరు ఫారెస్ట్‌ రేంజర్‌ డి.మాధవి కథనం.. ఆదివారం రాత్రి సదాశివకోన అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా,...
News

బీహార్‌లో అయోధ్య తరహా రామాలయం

అయోధ్య రామాలయం.. ఈ మాట వినగానే ఇది శ్రీరామునికి సంబంధించిన ఘనమైన ఆలయం అని మనకు అనిపిస్తుంది. అయితే దీనికి మించిన ఆలయం బీహార్‌లో నిర్మితమవుతోంది. పైగా ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలను కూడా సంతరించుకోనుంది. బీహార్‌లోని తూర్పు చంపారణ్‌ జిల్లాలో...
News

కథువా ఘటనకు బదులు తీసుకుంటాం : రక్షణ శాఖ

కథువా ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరామనె తేల్చి చెప్పారు. ఉగ్రవాదులకు బదులిచ్చే విషయంలో వెనుకాడే పరిస్థితి ఉండదన్నారు. జవాన్ల ప్రాణత్యాగాన్ని దేశం గుర్తుంచుకుంటుందన్న గిరిధర్… అమర సైనికులకు సంతాపం తెలిపారు. కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై...
News

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తితిదే ఈవో జె శ్యామలరావు దంపతులు కార్యక్రమంలో పాల్గొని ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేశారు. శుద్ధి పూర్తయ్యాక సుగంద...
1 1,158 1,159 1,160 1,161 1,162 2,479
Page 1160 of 2479