News

News

అరుణాచలం.. రైలులోనూ వెళదాం!

పంచభూతాత్మాక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన తమిళనాడులోని అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన...
News

హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆవిర్భావం

ఓం విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక మరియు హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ వేదికను ప్రారంభించారు. భాగ్యనగర్ లో జరిగిన కార్యక్రమంలో 45 మంది పీఠాధిపతులు, 100 పైగా హిందూ సంఘాలు సంస్థలు పాల్గొన్నాయి. ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల...
News

మెట్రోలో నవరాత్రి సందడి

దేశ వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోనూ ఈ వేడుకల సందడి కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీ మెట్రోకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి గిటార్‌ వాయిస్తూ అమ్మవారి పాటలు పాడటం కనిపిస్తుంది....
News

బెదిరింపులతో ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్‌ ట్రావెల్స్‌’

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కర్నాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్'...
News

సావర్కర్ మనవడి పరువునష్టం దావాలో రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్షనేత అయిన రాహుల్ గాంధీకి పుణే మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. దివంగత వినాయక దామోదర్ సావర్కర్ మనవడు సాత్యకి సావర్కర్ దాఖలు చేసిన నేరపూరిత పరువునష్టం దావాలో కోర్టు విచారణకు అక్టోబర్ 23న హాజరు...
News

ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో స్లాట్ బుక్...
News

బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్‌

ఈ నెల 12న జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులకు సూచిస్తూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరుపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లను చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌...
News

మహిళలు నవ భారత్ కోసం ముందుకు రావాలి

“స్త్రీలు తమలోని అసమాన్యమైన శక్తిని గుర్తెరిగి నవ భారత్ నిర్మాణం దిశగా ముందుకు రావాలి’’, అని ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి పద్మవిభూషణ్ సోనాల్ మాన్‌సింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సేవికా సమితి, నాగాపూర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి కార్యక్రమానికి ఆమె ముఖ్య...
News

వీరేశ్వరస్వామి ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు

తూర్పు గోదావరి జిల్లాలోని ఐ.పోలవరం మురమళ్ల వీరేశ్మరస్వామి ఆలయానికి ఇండియన్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఓ) గుర్తింపు లభించింది. దీనితో పాటు ఐఎస్‌ఎల్‌ సంస్థ కూడా ఆలయాన్ని గుర్తించింది. ఈ మేరకు సహాయ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పర్యవేక్షణ అధికారి కఠారి...
News

జోగుళాంబకు రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు. కలెక్టర్...
1 1,063 1,064 1,065 1,066 1,067 2,479
Page 1065 of 2479