దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ప్రసాదం
విజయవాడ దసరా ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక బాక్స్ ప్యాకింగ్లో లడ్డూలను విక్రయిస్తోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్లోని లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లలో ఈ లడ్డూ బాక్సులు అందుబాటులోకి ఉంచారు. ఒక్కో లడ్డూ ఖరీదు రూ. 15 కాగా...









