News

News

దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ప్రసాదం

విజయవాడ దసరా ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక బాక్స్‌ ప్యాకింగ్‌లో లడ్డూలను విక్రయిస్తోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్‌లోని లడ్డూ ప్రసాద విక్రయ కౌంటర్లలో ఈ లడ్డూ బాక్సులు అందుబాటులోకి ఉంచారు. ఒక్కో లడ్డూ ఖరీదు రూ. 15 కాగా...
News

దూసుకువస్తున్న మరో భారీ సౌర తుఫాను..!

త్వరలోనే భారీ సౌర తుఫాను భూమిని తాకనున్నది. ఇది కమ్యూనికేషన్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నాసా హెచ్చరించింది. సూర్యుడి ఉపరితలంపై పేలుళ్లు సంభవిస్తుంటాయి. దాని కారణంగా ఏర్పడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు, ఇతర పదార్థాలతో కలిసి అవి...
News

హిమాచల్‌లో అక్రమ మసీదు నిర్మాణాల కూల్చివేతకు కోర్టు ఆదేశం

హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సంజౌలీ ప్రాంతంలోని వివాదాస్పద మసీదు మీద అక్రమంగా కట్టిన మూడు అంతస్తులను కూల్చివేయాలని సిమ్లా జిల్లా కోర్టు ఆదేశించింది. ఆ కూల్చివేతకు అయ్యే ఖర్చులను మసీదు కమిటీ, వక్ఫ్ బోర్డు భరించాలని కూడా కోర్టు స్పష్టం...
News

గోమాత విజ్ఞాన పరీక్షా పోస్టర్ ఆవిష్కరించిన సర్ సంఘచాలక్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఆవు సైన్స్ రీసెర్చ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్ పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ పరీక్షను నవంబర్ 13 నిర్వహిస్తారు. ప్రాంత గోసేవా కార్యకలాపం ప్రముఖ్ రాజేంద్ర...
News

తిరుమలలో గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు : టీటీడీ ఈవో

తిరుమలలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం అత్యంత వైభవంగా గరుడసేవను నిర్వహించనున్నారు. సుమారు 3.50 లక్షల మంది భక్తులు తిరుమలకు రావొచ్చని అంచనా. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. సాయంత్రం 6.30...
News

శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ మహలక్ష్మీదేవి ప్రభావం గురించి ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోర్ధనంవసుః ర్ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే...
News

నవరాత్రి జ్యోతిపై మాంసం ముక్కలు విసిరిన ఛాందసులు

నవరాత్రుల సందర్భంగా ఢిల్లీలో ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. తిస్ హజారీ ప్రాంతంలో ఝండేవాలా దేవి మందిర్ నుంచి పవిత్ర జ్యోతిని తీసుకెళ్తున్న సమయంలో ఇస్లాం ఛాందసులు జ్యోతిపై మాంసం ముక్కలు విసిరారు. ఈ చర్య సనాతన ధర్మానికి, అమ్మ వారికి...
News

దత్తాత్రేయ హోసబళేతో భేటీ అయ్యారని ఏడీజీపీపై కక్ష

కేరళలోని వామపక్ష ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ అజిత్ కుమార్ ను టార్గెట్ చేసింది. అనధికారికంగా ఆయన ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హెసబళేతో భేటీ అయ్యారు. ఈ కారణంగానే వామపక్ష ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. అంతేకాకుండా ఆయనపై...
News

అక్రమంగా తరలిస్తున్న 50 గోవుల స్వాధీనం

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం లోని హనుమాన్ జంక్షన్ నుంచి హైదరాబాదుకు లారీలో అక్రమంగా తరలి స్తున్న 50 గోవులను ఎన్టీ ఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం పోలీసులు అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఎస్. శ్రీను తెలిపిన వివరాల...
News

పుష్కరాలకు ‘కోటిలింగాలు’ను తీర్చిదిద్దుతాం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2027లో జరిగే పుష్కరాల నాటికి కోటిలింగాల ఘాట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. కోటిలింగాల ఘాట్‌ను, అదే ప్రాంతంతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పుడ్‌ కోర్టులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 పుష్కరాలకు...
1 1,062 1,063 1,064 1,065 1,066 2,479
Page 1064 of 2479