News

ArticlesNews

వనభోజనం.. ఒక వరం

ప్రకృతితో మమేకం చేస్తుంది వనభోజనం. విగ్రహారాధనకు ముందు వనాలు, కొండలు, నదులు, సముద్రాలు, తటాకాలు, చెట్టుచేమలు ఇలా ప్రకృతినే ఆరాధించేవారు. ఇవన్నీ జీవకోటికి ప్రాణాధారం. కూడు, గూడు, వస్త్రాలను ప్రసాదించే వృక్షాలు ప్రత్యక్ష దేవతలు. ఇన్నిటిని మనకందించే చెట్ల నీడలో భుజించటం...
ArticlesNews

పదండి.. కార్తీకంలోకి..

ఆరనీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. చేర నీ పాద దీపం కర్పూర దీపం.. కార్తీక మాసం అంటే అంత ప్రత్యేకత మరి.. కార్తీక మాసంలో చేసే స్నాన, జప, తప, దాన, వ్రతాలకు అనంతమైన పుణ్యఫలితాలు వస్తాయని కార్తీక పురాణం...
News

కేదార్‌నాథ్ ఆలయం 6 నెలలు బంద్.. కారణమిదే..

కేదార్‌నాథ్ ధామ్ ఆలయ తలుపులు ఆదివారం నుంచి మూసివేయనున్నారు. అయితే శీతాకాలం వస్తున్న నేపథ్యంలో తగిన ఆచారాలతో బంద్ చేస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు భూకుంత్ భైరవనాథుని ఆశీస్సులు అందుకుంటారు. శతాబ్దాలుగా అనుసరిస్తున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసే...
News

భాయ్ దూజ్ పండుగ

(నవంబర్ 3- భాయ్ దూజ్ పండుగ) క్యాలెండర్ ఆధారంగా ఈ సంవత్సరం భాయ్ దూజ్ పండుగను నవంబర్ 3, 2024 ఆదివారం జరుపుకుంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం భాయ్ దూజ్‌ని యమ ద్వితీయ అని కూడా అంటారు. ఈ రోజు యమరాజ్...
News

కాళీ నిమజ్జనం ఊరేగింపుపై రాళ్ల వర్షం, తీవ్ర ఉద్రిక్తత

హిందువుల పండుగల్లో అగంతకులు రాళ్లురువ్వడం, ఉద్రిక్తలు చెలరేగడం వంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కోల్‌కతాలోని రాజ్‌బజార్ ప్రాంతంలో కాళీ విగ్రహ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఊరేగింపుపై అగంతకులు రాళ్లు రువ్వడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ర్యాపిడ్...
News

దీపావళి చేసుకుంటున్న హిందువులపై ముస్లిముల దాడులు

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఛత్రిపురా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీపావళి బాణాసంచా కాల్చుకోడాన్ని ముస్లిములు అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. వాగ్వాదంగా ప్రారంభమై, హింసాత్మక ఘర్షణగా మారింది. ఇరుపక్షాలూ రాళ్ళు రువ్వుకోవడంతో పలువురు గాయపడ్డారు. దీపావళి మరునాడు కొంతమంది పిల్లలు...
News

ఎన్నికల వేళ గుడికి వెళ్ళిన ఎస్‌పి ముస్లిం అభ్యర్ధికి ఫత్వా

ఉత్తరప్రదేశ్‌లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న ఉపయెన్నికలు జరగనున్నాయి. వాటిలో సీసామవూ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున నసీం సోలంకీ అనే ముస్లిం మహిళ పోటీలో ఉంది. ఆమె దీపావళి సందర్భంగా ఒక దేవాలయాన్ని దర్శించింది. దాంతో ఆమెపై ఫత్వా...
News

చీనాబ్‌ బ్రిడ్జ్‌పై కన్నేసిన పాక్‌.. చైనా కోరిక మేరకు సమాచార సేకరణ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ ను జ‌మ్మూక‌శ్మీర్‌లో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్‌ నదిపై ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. అయితే, ఈ ఎత్తైన వంతెనపై పొరుగు దేశం పాకిస్థాన్‌ కన్నుపడినట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్‌కు సంబంధించిన...
News

పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నిషేధం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో పర్యాటకంపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక సీజన్‌ ప్రారంభమైందని, పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శిస్తారన్నారు. ఏజెన్సీ...
News

ఒక్క క్లిక్‌తో ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ్-2025 వివరాలు..

12 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్-2025 నిర్వహిస్తున్నారు. భారతదేశంతోపాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహాకుంభా మేళాకు తరలివస్తారు. మహాకుంభ్ 2025 తేదీలు, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవడానికి అధికారిక యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. మహాకుంభ్ 2025 కు...
1 1,021 1,022 1,023 1,024 1,025 2,479
Page 1023 of 2479