శ్రీరాముడికి ముస్లిం మహిళల హారతి
దీపావళి సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) వారణాసిలోని లాంహి ప్రాంతంలో ముస్లిం మహిళలు శ్రీరామునికి మహా హారతి నిర్వహించారు. 2006లో వారణాసిలోని సంకట్ మోచన్ టెంపుల్ బాంబు ఘటన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందని ధర్మాచార్య అన్నారు. రామనవమి, దీపావళి రోజున...









