News

News

JNU లో శివాజీ మహారాజ్ పై ప్రత్యేక పరిశోధనలు.. ప్రత్యేక కోర్సు కూడా

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ కీలకమైన దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఛత్రపతి శివాజీపై కీలకమైన పరిశోధనను ప్రారంభిస్తోంది. ఈ పరిశోధన ‘‘స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’’ ద్వారా నిర్వహిస్తారు. ఈ పరిశోధన 2025-2026 అకాడెమిక్ ఇయర్...
ArticlesNews

గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలి : సురభి సత్సంగం డిమాండ్

భారత్ లో గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలని సురభి సత్సంగం డిమాండ్ చేసింది. దేశమంతా గోవులను రక్షించడానికి రాజ్యాంగ నిబంధనలను ప్రవేశపెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూరీలోని హరిహరానంద క్రియాయోగా గురుకుల్ ఆశ్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అర్చకులు, గోసేవకుల సమావేశం...
News

పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు

కార్తిక మాసంలో భక్తులు ఒకే రోజులో అయిదు పంచారామాలను దర్శించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ-ఎన్టీఆర్ జిల్లా కల్పించింది. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాల కొల్లులోని క్షీరారామం, ద్రాక్షా రామంలోని ద్రాక్షారామం, సామర్లకోటలోని కుమార భీమేశ్వరస్వామి వార్లను దర్శించుకునే...
News

11 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘మనగుడి’ తిరుపతి

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి 17 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ఎంపిక చేసిన శివాలయాల్లో 'మనగుడి' నిర్వహించనున్నట్టు టీటీడీ ఓ ప్రకటలో తెలిపింది. దీన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 26...
ArticlesNews

ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతకు చిరునామా పెనుగంచిప్రోలు

ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది పెనుగంచిప్రోలు. పవిత్ర కార్తికంలో పరమేశ్వరుడి దర్శనం, ఆలయాల సందర్శన, వన భోజనాలు ప్రాధాన్యమిస్తారు. ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు ఆహ్లాదాన్ని అందిస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పుణ్యక్షేత్రం. విద్యార్థులు, ఉద్యోగులు, యువత, అన్ని వర్గాల...
News

అయోధ్యకు స్వయం సేవకుల సైకిల్ యాత్ర

బెంగుళూరు నుండి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌కు చెందిన 13 మంది వాలంటీర్లు రెండు వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి బాల రాముని దర్శనం కోసం అయోధ్యకు చేరుకున్నారు. వారి సైకిల్ యాత్ర పద్దెనిమిది రోజుల్లో గమ్యాన్ని చేరుకుంది. దారి పొడవునా, ఈ...
News

9,10 తేదీల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు

తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యాన ఈ నెల 9, 10 తేదీల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వారికి భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తు న్నట్లు ప్రోగ్రామ్ అసిస్టెంట్ సీవీకే ప్రసాద్ తెలిపారు. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండపంలో...
ArticlesNews

గంగా నదిని పరిశుభ్రం చేస్తూ… నది ప్రాముఖ్యాన్ని వివరిస్తున్న ఉపాధ్యాయ

దేశంలోనే అతి పవిత్రమైంది గంగానది. దానిని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం నమామి గంగే పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రక్షాళన పనులు చేస్తోంది. నది ప్రక్షాళన, డ్రెయిన్ల ట్యాపింగ్, మురుగునీటి ప్లాంట్ల నిర్మాణం వంటివి జరుగుతున్నాయి. అయితే… ఇవి ఓ...
ArticlesNews

ఉత్తరాఖండ్ యాత్రలో మరణించిన హిందువులను అపహాస్యం చేసిన రెహమాన్

ఇటీవల ఉత్తరాఖండ్ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 36మంది హిందూ భక్తులను అపహాస్యం చేస్తూ మహమ్మద్ అమీర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఆ పైశాచిక ఆనందంపై స్థానిక హిందువుల ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు...
News

గణపతి విగ్రహం ధ్వంసం, అడ్డుకున్న హిందూ మహిళపై దాడి

మధ్యప్రదేశ్‌లో ఒక ముస్లిం యువకుడు ఆదివారం (3-11-2024) నాడు ఒక గణపతి ఆలయంలోకి చొరబడ్డాడు. వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసాడు. అడ్డొచ్చిన మహిళను చంపేస్తానని బెదిరించాడు. ఆ దుండగుణ్ణి స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. అతన్ని అరెస్ట్ చేసి, కేసు విచారణ...
1 1,014 1,015 1,016 1,017 1,018 2,479
Page 1016 of 2479