“జై ద్వారకా క్యాంపైన్” ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
"జై ద్వారకా క్యాంపైన్"ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ప్రారంభించారు. "ఇట్స్ సిక్స్త్ వావ్" సంస్థ ఆధ్వర్యంలో సముద్ర గర్భంలో ఉన్న పురాతన ద్వారక నగరం ఒకప్పుడు ప్రపంచానికి రాజధానిగా ఉండేదంటూ ప్రసిద్ధ చరిత్రకారుడు రవీంద్రజిత్ చేసిన సంచలనాత్మక అన్వేషణను ముఖ్యమంత్రి...









