News

News

370 ఆర్టికల్ పునరుద్దరణ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అధికార, విపక్ష సభ్యులు ఇద్దరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇంజనీర్ రషీద్ సోదరుడు ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ 370 ఆర్టికల్‌ను పునరుద్దరించాలంటూ అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించడంతో బీజేపీ నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు....
News

కెనడాలో కాన్సులర్ క్యాంపులు రద్దు చేసిన భారత్

హిందూ దేవాలయాలు, హిందూ భక్తులపై దాడుల తరవాత కెనడా, భారత్ దౌత్యసంబంధాలు మరింత దిగజారాయి. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలో భక్తులపై ఖలిస్థాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో నిర్వహిస్తోన్న కాన్సులర్ క్యాంపులను రద్దు చేసింది. కెనడాలో...
ArticlesNews

‘15 నిమిషాలు…’ వ్యాఖ్యని మరోసారి గుర్తుచేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ అనగానే గుర్తొచ్చేది 2012లో అతను చేసిన ‘15 నిమిషాలు పోలీసులని తప్పించండి… ఏం జరుగుతుందో చూడండి’ అన్న రెచ్చగొట్టే వ్యాఖ్య. నిన్న బుధవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యని మరోసారి గుర్తు చేసాడు....
News

11 నుంచి భవానీ దీక్షల స్వీకరణ

విజయవాడ దుర్గగుడిలో ఈనెల 11 నుంచి భవానీల దీక్ష స్వీకరణ ప్రారంభమవుతుందని ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. కార్తీకశుద్ధ దశమి అనంతరం ఏకాదశి తిథిలో ఈనెల 11న ఉదయం 7 గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభమవుతుంది. 15న సమాప్తి అవుతాయి....
News

బద్రీనాథ్‌ టు శబరిమల కేరళవాసుల పాదయాత్ర

ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు శబరిమల పుణ్యక్షేత్రం విశిష్టతను చాటిచెప్పడమే లక్ష్యంగా కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అయ్యప్ప మాలధారులు బద్రీనాథ్‌ నుంచి శబరిమల వరకు 8 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. వారికి బుధవారం శ్రీకాకుళం జిల్లా కంచిలిలోని రాజు గురుస్వామి...
ArticlesNews

సామాజిక వనంలో కార్తీక జన భోజనాలు

కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంతేకాదు.. ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు కార్తీక వనభోజనాలు మంచి ఆటవిడుపు. పూర్వం సూతమహర్షి ఆధ్వర్యంలో నైమిశారణ్యంలో...
NewsSeva

నంద్యాలలో “సుభాష్ చంద్రబోస్ అభ్యాసిక”

నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుక బడిన కుటుంబాల పిల్లలకు అభ్యాసికల పేరుతో 20 ఉచిత ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాలోని అయ్యలూరు గ్రామం సోమవారం "సుభాష్ చంద్రబోస్ అభ్యాసిక" తల్లిదండ్రుల సమావేశం...
News

పంచారామంలో అయోధ్యలో రాముడి ధనుస్సుకు పూజలు

ఏలూరు జిల్లాలోని పంచారామక్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అయోధ్యలో రాముడికి అలంకరించనున్న ధనుస్సుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాత చల్లా శ్రీనివాసశాస్త్రి మాట్లాడుతూ ఈ ధనుస్సును 13 కేజీలు వెండి, 1 కేజీ బంగారంతో చైన్నెలో నాలుగు నెలలు...
News

ఖలిస్తానీలతో కలిసిపోయి హిందువులపై దాడి చేసిన పోలీసులు

కెనడాలో ఖలిస్తానీలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంఘటనలు వున్నాయి. భారత్ కి వ్యతిరేకంగా అనేక ప్రదర్శనలు చేశారు. దేవాలయాలపై కూడా దాడులు చేశారు. తాజాగా బ్రాంప్టన్ లోని హిందూ దేవాలయంపై కూడా ఖలిస్తానీ అతివాదులు దాడి చేశారు. ఈ అల్లరి...
News

బిస్కెట్ వ్యూహం పన్నిన భారత సైన్యం… హతమైన ఇస్లామిక్ ఉగ్రవాది

జమ్మూ కశ్మీర్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులను భారత సైన్యం ఎప్పటికప్పుడు మట్టుబెడుతూనే వుంది. ఇందుకు రకరకాల వ్యూహాలను అనుసరిస్తోంది. తాజాగా… మన సైన్యం ఉగ్రవాదులను ఏరివేయడంలో బిస్కెట్లను ఉపయోగించింది. విజయవంతం కూడా అయ్యింది. లష్కరే తోయిబాకి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదిని మట్టుబెట్టడానికి...
1 1,013 1,014 1,015 1,016 1,017 2,479
Page 1015 of 2479