370 ఆర్టికల్ పునరుద్దరణ చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. అధికార, విపక్ష సభ్యులు ఇద్దరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇంజనీర్ రషీద్ సోదరుడు ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ 370 ఆర్టికల్ను పునరుద్దరించాలంటూ అసెంబ్లీలో ప్లకార్డులు ప్రదర్శించడంతో బీజేపీ నేత సునీల్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు....









