భక్తుల స్పాట్ బుకింగ్ పై దేవస్వమ్ బోర్డు స్పష్టత
శబరిమల దర్శనానికి వచ్చే భక్తుల స్పాట్ బుకింగ్ పై దేవస్వమ్ బోర్డు స్పష్టత ఇచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. అయితే స్పాట్ బుకింగ్ కోసం...









