చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలు
కృష్ణాజిల్లా మచిలీపట్నం చిలకలపూడి పాండురంగ స్వామి ఉత్సవాలను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నీలిమ దంపతులు, లాంచనంగా ప్రారంభించారు.కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పాండురంగ స్వామి కు పట్టు వస్త్రాలు మంత్రి సమర్పించారు. ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చకులు...









