పాకిస్థాన్ ఆటగాళ్లకు నో వీసా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టోర్నీ పాక్లో జరిగితే తమ జట్టును అక్కడికి పంపబోమని బీసీసీఐ.. ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఐసీసీ.. పీసీబీకి తెలియజేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో జరిగేలా అంగీకరించాలని...








