News

News

భారత అమ్ములపొదిలోకి మరో అద్భుతం- 1000కిమీ రేంజ్​తో యాంటీ షిప్ మిస్సైల్ సిద్ధం!

భారత అమ్ముల పొదిలో త్వరలో మరో అద్భుత ఆయుధం చేరనుంది. భారత్ రాకెట్ ఫోర్స్​కు వెన్నుదన్నుగా దీర్ఘశ్రేణి యాంటీ-షిప్ బాలిస్టిక్ మిస్సైల్​ను 'రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ' (డీఆర్​డీఓ) పరీక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు...
ArticlesNews

కార్తిక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? కలిగే ఫలితమేంటి?

కార్తిక మాసానికి ఉసిరి చెట్టు, ఉసిరికాయకు అవినాభావ సంబంధముంది. అసలు కార్తికానికి ఉసిరికకు ఇంత దగ్గర సంబంధం ఉండడానికి కారణమేమిటి? కార్తిక మాసంలో ఉసిరిక దీపాలు ఎందుకు వెలిగించాలి? ఇందువల్ల కలిగే ఫలితమేమిటి అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం....
News

పిఠాపురం పాదగయలో అపచారం..! ద్రవ్యాలకు బదులుగా హోమగుండంలోకి..

దక్షిణ కాశీగా విరజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం.. పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రక్క హోమం జరుగుతుండగానే.. రశీదు పుస్తకాలను బస్తాలలో తీసుకొచ్చి హోమగుండంలో పడేసి కాల్చడం పట్ల.. భక్తులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే...
News

శ్రీశైలం ఆలయంలో డ్రోన్‌ కలకలం..అదుపులో ఇద్దరు వ్యక్తులు

శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆలయానికి సమీపంలో ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా సెక్యూరిటీ సిబ్బంది గమనించి అలర్ట్‌ అయ్యారు. వెంటనే డ్రోన్ ఎగురుతున్న...
News

ప్రారంభమైన భవానీ దీక్షాధారణలు .. భవానీ దీక్షల చరిత్ర ఇదే

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను భక్తులు ఎంతో భక్తితో కొలుస్తారు. ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా ఏడాది మొత్తం కూడా విజయవాడ కనకదుర్గమ్మను పూజిస్తారు. అయితే ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం అయ్యాయి. భవానీ దీక్ష వేయడం వల్ల...
News

రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. సరళమైన ప్రభుత్వం ప్రతిభావంతమైన పాలన అనే సూత్రంతో పాలనను క్రమబద్ధీకరిస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ...
News

నూతన సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణం

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ డివై చంద్రచూడ్ స్థానంలో జస్టిస్ ఖన్నా ప్రధాన న్యాయమూర్తి...
News

విస్మృతి నుంచి బయటపడదాం: ప.పూ. సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్

హిందూ ధర్మం మూలాల్లోనే ప్రపంచ సంక్షేమం దాగి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స‌ర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్ గారు అన్నారు. వందనీయ డాక్టర్ ఊర్మిళా తాయి జామ్‌దార్ స్మృతి వందన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత కాలంలో ప్రపంచ...
News

శబరిమల వివాదం – సనాతన ధర్మం పై దాడి

శబరిమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అయ్యప్ప భక్తులు వారి యాత్రను సురక్షితంగా నిర్వహించుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని శబరిమల సంరక్షణ సంగమం డిమాండ్ చేసింది.తీర్థయాత్ర సజావుగా సాగే దిశగా పర్యవేక్షణ మరియు ప్రాథమిక సౌకర్యాల కల్పనతో పాటు కేంద్ర అధికార యంత్రాంగం పర్యవేక్షణ...
News

నిజమైన సిక్కు ఎన్నటికీ ఖలిస్తానీ కాలేడు: హిందూ గ్లోబల్ సిక్కు ఫోరమ్

కెనడాలోని హిందూ టెంపుల్‌పై ఇటీవల జరిగిన దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడానికి భారీగా చేరుకున్నారు. దీంతో తీన్ మూర్తి మార్గ్ వద్ద పోలీసులు భారీగా తరలివచ్చిన నిరసనకారులను...
1 1,007 1,008 1,009 1,010 1,011 2,479
Page 1009 of 2479