News

News

హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిదీ

హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సొంపేట మండలం అనంతపురం గ్రామంలో శ్రీ వేద గాయత్రి మహాదేవ యజ్ఞం ముగింపు కార్యక్రమంలో...
News

కూరగాయల మీద ఉమ్మివేసి అమ్ముతున్న అబ్దుల్ రజాక్ అరెస్ట్

కర్ణాటకలోని కార్వార్‌లో ఆదివారం ఒక వ్యాపారి తను అమ్మే కూరగాయల మీద ఉమ్మి వేస్తూ పట్టుబడ్డాడు. అతన్ని స్థానికులు అబ్దుల్ హసన్ సాబ్ రజాక్‌గా గుర్తించారు. ఆదివారం ఉదయం కార్వార్‌లోని కూరగాయల సంతలో వెడుతున్న ఒక వ్యక్తి అబ్దుల్ రజాక్ చేష్టలను...
News

ఖలిస్థానీ ఉగ్రవాది బెదిరింపు వీడియో…

సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ మరోసారి రెచ్చిపోయాడు. అయోధ్యలోని రామ మందిరం సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలకు తెగబడ్డాడు. నవంబర్‌ 16, 17న ‘హింసాత్మక హిందుత్వ భావజాలానికి పుట్టినిల్లు అయిన అయోధ్య పునాదులను...
News

భీమవరంలో ఆర్ఎస్ఎస్ సభా మందిర ప్రారంభోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రెండో అంతస్తులో నిర్మించిన సభా మందిర ప్రారంభోత్సవంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)లు పాల్గొన్నారు. ఆర్ ఎస్...
News

రాయగఢ్‌లో క్రైస్తవుల మతమార్పిడి వివాదం

ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్‌లో క్రైస్తవ మిషనరీల బలవంతపు మతమార్పిడుల ఆరోపణలు ఆదివారం సంచలనం కలిగించాయి. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, మరో పదిమందిని అదుపులోకి తీసుకున్నారు రాయగఢ్‌లోని ఒక ఇంట్లో క్రైస్తవ సామూహిక ప్రార్థనల పేరిట బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న సమాచారంతో విశ్వహిందూ...
News

హరిద్వార్ దీపోత్సవానికి ముస్లిం ఎమ్మెల్యేలకు ఆహ్వానం

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ దీపోత్సవం కార్యక్రమానికి ముస్లిం ఎమ్మెల్యేలను ఆహ్వానించడం వివాదాస్పదమైంది. హైందవేతరులకు అనుమతి లేని హర్-కీ-పౌఢీ ప్రాంతంలో జరిగే దీపోత్సవానికి ముస్లిం ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా ముస్లిం ఎమ్మెల్యేలను ఆహ్వానించడాన్ని బజరంగ్‌ దళ్, విశ్వహిందూ పరిషత్ తదితర...
ArticlesNews

భార‌త ఆధ్యాత్మిక జీవ‌న వ్యాఖ్యాత… సంత్ నామ్‌దేవ్

మ‌ధ్య‌యుగంలో మొఘలులు, ముస్లిం రాజుల‌ దండ‌యాత్ర‌లతో హిందుత్వం ముక్క‌లై పోతున్న స‌మ‌యంలో ఈ దేశంలో ఎంద‌రో ధ‌ర్మ గురువులు, భ‌క్త సాధువులు జ‌న్మించి ఏకాత్మ నిర్మాణానికి కృషి చేశారు. వేదాంత ద‌ర్శ‌నం ద్వారా దేశాన్ని భ‌క్తి మార్గంలో న‌డిపించారు. అటువంటి వారిలో...
News

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లుపై తుది నివేదిక

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై తుది నివేదిక అందజేస్తామని జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. అస్సాం రాజధాని గౌహతిలో జరిగిన మొదటి స్టడీ టూర్‌లో పలు...
1 1,006 1,007 1,008 1,009 1,010 2,479
Page 1008 of 2479