హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిదీ
హైందవ ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సొంపేట మండలం అనంతపురం గ్రామంలో శ్రీ వేద గాయత్రి మహాదేవ యజ్ఞం ముగింపు కార్యక్రమంలో...









