News

News

ఆన్‌లైన్‌ టైమ్‌స్లాట్‌ వినియోగించుకోవాలి : అయ్యప్పలకు దేవస్థానం బోర్డు సూచన

మండల-మకరవిళక్కు 2024-25 సందర్భంగా శబరిమల వెళ్లే భక్తులు.. దర్శనం కోసం ముందుగానే ఆన్‌లైన్‌ టైమ్‌ స్లాట్‌ ద్వారా తేదీని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కోరినట్లు.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్‌ తెలిపారు. టైమ్‌స్లాట్‌ దర్శనం, అక్కడ పాటించాల్సిన...
News

సంస్కృతీ సంప్రదాయాలకు భారత్‌ నిలయం

పురాతన కాలం నుంచి భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయంగా మారి... వసుధైక కుటుంబంగా నిలుస్తోందని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ అన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్‌షిబ్లీ ఆధ్వర్యంలో విజయవాడలోని నిర్వహించిన ‘భిన్నత్వంలో ఏకత్వం’...
ArticlesNews

దేశాన్ని అంతర్యుద్ధం వైపు ప్రేరేపిస్తున్న జిహాదీ శక్తులు

* హిందువులపై రెండేళ్లలో 300కు పైగా జిహాదీ దాడుల జాబితా విడుదల చేసిన విహెచ్‌పి భారతదేశంలోని జిహాదీ శక్తులు హిందూ సమాజంపై, వారి పండుగలు, దేవాలయాలపై నిరంతరం దాడి చేస్తున్నాయి. ఈ దాడుల జాబితాలను విడుదల చేస్తూ విశ్వహిందూ పరిషత్ జాయింట్...
ArticlesNews

కర్తవ్య ప్రబోధిని..కార్తిక పున్నమి

( నవంబరు 15 - కార్తిక పౌర్ణమి ) కార్తిక మాసంలో వచ్చే పున్నమి పరమ పవిత్రం. అచంచల, స్థిర భక్తి విలువను ప్రబోధిస్తుంది. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. పురాణ కథనాలను అనుసరించి...
News

వక్ఫ్ ఆస్తి స్వాధీనంపై పోస్టల్ అధికారుల మీద కేసును కొట్టేసిన కేరళ హైకోర్టు

కేరళ వక్ఫ్ బోర్డుకు హైకోర్టులో చుక్కెదురైంది. తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటూ పోస్టల్ అధికారుల మీద వక్ఫ్ బోర్డు పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది. బోర్డు తమ వాదనకు ప్రాతిపదికగా చూపిస్తున్న వక్ఫ్ చట్టంలోని సెక్షన్, ముందరి కాలానికి వర్తించదని...
ArticlesNews

విశ్వ‌మాన‌వ సౌభ్రాతృత్వ ప్ర‌చార‌కుడు గురునాన‌క్

( నవంబర్ 15 - గురునాన‌క్ ప్రకాష్ ఉత్సవ్ ) భార‌త‌దేశంలో మ‌ధ్య యుగంలో అవ‌త‌రించిన మ‌హాపురుషుల్లో గురునాన‌క్ దేవ్ జీ అగ్ర‌గ‌ణ్యులు. గురునాన‌క్ 1469లో అప్ప‌టి పంజాబ్ రాష్ట్రం రాయ్ భోయ్ త‌ల్హాండీ గ్రామంలో జ‌న్మించారు. బాల్యం నుంచే విభిన్న‌,...
1 1,001 1,002 1,003 1,004 1,005 2,479
Page 1003 of 2479