News

ArticlesNews

జాతీయ ఆత్మాభిమానం వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం

( నవంబరు 15 - వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం ) సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో మరియు జాతీయ ఆత్మాభిమానం, శౌర్యం మరియు ఆతిథ్యం యొక్క భారతీయ విలువలను ప్రోత్సహించడంలో వనవాసీల కృషికి గుర్తింపుగా ప్రతి ఏడు నవంబరు 15న వనవాసీ ఆత్మగౌరవ...
News

చోళుల కాలం నాటి పంచలోహ విగ్రహాలకు కల్యాణం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో చోళుల కాలం ( 16వ శతాబ్దం) నాటి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను దేవదాయశాఖ అధికారులు ప్రతిష్టించారు. శుద్ధ ఏకాదశి రోజున పంచలోహా విగ్రహాలకే శివపార్వతుల కల్యాణం జరిపించాలని ఆలయ కమిటీ వారు...
News

తెలుగువారు వలస వచ్చిన వాళ్లు కాదు : మద్రాసు హైకోర్టు

తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా వేరుచేసి చూడగలమని న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ నేతృత్వంలోని మద్రాస్‌ హైకోర్టు...
News

లవ్ జిహాద్, హిందువులపై దాడులను నిరసిస్తూ ఒడిశాలో భారీ ర్యాలీ

ఇతర మతాల నుంచి హైందవ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ ఒడిశాలో హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఒడిశాలోని భద్రక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమం జరిగింది.ఈ నిరసనలో వేలాది మంది...
News

అప్పటి దాకా ఏ కృష్ణాలయానికీ వెళ్లను: రామభద్రాచార్యుల భీషణ ప్రతిజ్ఞ

మధుర కృష్ణ జన్మభూమిపై తమకు అనుకూల నిర్ణయం వచ్చే వరకూ తాను ఏ కృష్ణ ఆలయాన్ని కూడా సందర్శించనని జగద్గురు శ్రీ రామభద్రాచార్యులు భీషణ ప్రతిజ్ఞ చేశారు. కృష్ణ జన్మభూమిపై నిర్ణయం అనుకూలంగా వచ్చే వరకు తాను ఏ కృష్ణుని ఆలయానికి...
ArticlesNews

ఉత్తరాఖండ్‌లో ఐదువేలకు పైగా వక్ఫ్ ఆస్తులు, రెండు దశాబ్దాల్లో రెట్టింపు

ఉత్తరాఖండ్ దేవభూమి. అది దేవతల భూమి. హిందువులకు అత్యంత పవిత్రమైన భూమి. అలాంటి దేవభూమి భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోతోంది.అలాగే జనాభా స్వరూపం కూడా పూర్తిగా మారిపోతోంది. ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వక్ఫ్ బోర్డు ఆస్తులలో కూడా ఊహించని పెరుగుదల....
News

శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో యాత్రికులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. తమ సిబ్బందితో అప్పటికప్పుడు...
News

వక్ఫ్‌ ఆస్తులు పెరిగితే దేశానికి ముప్పు

వక్ఫ్‌ ఆస్తులు గడిచిన పదేళ్లలో 30 శాతం పెరిగాయని, ఇదే తరహాలో కొనసాగితే దేశ వ్యతిరేక శక్తులు కుమ్మక్కవుతాయని, దేశానికి పెనుప్రమాదం తలెత్తవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు. దావణగెరెలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వక్ఫ్‌ ఆస్తులను ముస్లిం సమాజం వినియోగం...
News

ఇంట్లో నుంచే ‘దేవ్‌ దిపావళి’ని చూడండిలా..

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నవంబర్‌ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్‌ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్‌లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు. ఈసారి దేవ్ దీపావళికి కాశీకి...
News

దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలి

దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని విద్యాభారతి ప్రాంత కార్యదర్శి జిగురు ప్రతాపసింహ శాస్త్రి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విశ్వహిందూ పరిషత్‌ పిలుపు మేరకు హిందూ దేవాలయ పరిరక్షణ కోసం 2025 జనవరి 5న విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి సంబంధించి...
1 1,002 1,003 1,004 1,005 1,006 2,479
Page 1004 of 2479