News

ArticlesNews

బలవంతపు మతమార్పిడులు, వసూళ్ళు, వేధింపుల పాస్టర్ అరెస్ట్

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు పోలీసులు డేవిడ్ రాజారెడ్డి అనే పాస్టర్‌ను బలభద్రపురం గ్రామంలో అరెస్ట్ చేసారు. డేవిడ్ మీద బలవంతపు మతమార్పిడులు, డబ్బుల వసూళ్ళు, వేధింపుల ఆరోపణలు చాలా ఉన్నాయి. నక్కా శ్రీనివాస్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు...
News

హిందువే కానీ ఇండియన్ కాదు.. ఎవరీ తులసీ గబ్బార్డ్ ?

పేరులో తెలుగుదనం, ఆచారంలో హిందుత్వం.. వీటిని చూసి ఆమె హిందువని, తెలుగు మూలాలు ఉన్నాయని చాలామంది పొరబడుతుంటారు. ఆమే.. తులసీ గబ్బార్డ్. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లో తొలుత తాను కూడా రేసులో ఉన్నానని ప్రకటించి తులసి సంచలనం సృష్టించారు....
News

ముస్లింలకు రుణపడి వుండాలట… లేదంటే : మాజీ ఎంపీ అదీబ్

సమాజం మొత్తం కూడా ముస్లిం సమాజానికి రుణపడి వుండాలట. ఈ మాట చెప్పింది రాజ్యసభ మాజీ ఎంపీ మహ్మద్ అదీబ్. ఎందుకో తెలుసా... ముస్లింల వల్లే పాక్ సరిహద్దు లాహోర్ దగ్గరే ఆగిందట. లేదంటే లక్నో వరకూ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయేదట....
News

వారణాసి, అయోధ్యలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు

దేశవ్యాప్తంగా నవంబర్‌ 15 కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ పరిత్ర పుణ్యదినాన ఉత్తరాదినగల గంగా ఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వారణాసి, అయోధ్యలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పవిత్ర నదుల వద్ద భక్తుల రద్దీ...
News

శబరిమల భక్తుల కోసం ’స్వామి’ ఏఐ చాట్‌బాట్‌

కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతం చేసేందుకు ‘స్వామి చాట్‌బాట్’ను రూపొందించారు. పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన ఈ చాట్‌బాట్‌ లోగోను ముఖ్యమంత్రి పినరయి...
News

బంగ్లా రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్‌’ తొలగించాలి: ఆ దేశ అటార్నీ జనరల్‌ వాదన

బంగ్లాదేశ్‌ రాజ్యాంగం నుంచి సెక్యులర్‌ పదం తొలగించాలని అటార్నీ జనరల్‌ ఎండీ అసదుజ్జమాన్‌ ఆ దేశ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. దేశంలో 90శాతం మంది ప్రజలు ఒకే మతానికి చెందినవారు కావడంతో ఇది అవసరం లేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. రాజ్యాంగంలోని 15వ...
News

ABVP జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా శ్రీధర్ వెంబు

ఈ నెల 22 నుంచి 24 వరకూ గోరఖ్ పూర్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా జీహో కార్పొరేషన్ సీఈవో శ్రీధర్ వెంబు హాజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా ఈ...
News

భేటీ కానున్న భారత్‌-చైనా రక్షణ మంత్రులు

భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా వారి మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఆసియాన్ రక్షణమంత్రుల సమావేశాలకు అనుబంధంగా వచ్చేవారం వీరి భేటీ జరిగే అవకాశం ఉందని...
News

హిందువులపై మారణ హోమం : బంగ్లా ప్రధానిపై కేసు పెట్టిన అవామీ లీగ్

తరుచూ హిందువులపై దాడి జరగడం, హిందువులను అష్టకష్టాలూ పెట్టడం, దుర్గాదేవి మండపాల దగ్గర జిజీయా పన్నులు వసూళ్లు.... మానవ హక్కుల ఉల్లంఘన బంగ్లాదేశ్ లో నిత్యకృత్యమైంది. మరీ ముఖ్యంగా ప్రధాని పీఠం నుంచి షేక్ హసీనా దిగిపోయిన తర్వాత ఇస్లాం ఛాందసులు...
News

హిందూ ఆలయంపై దాడి.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు

హిందూ భక్తులపై సిక్కు వేర్పాటు వాదుల దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడులు పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తెచ్చింది. బ్రాంప్టన్‌లో ప్రార్థనా స్థలాల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలపై నిషేదం విధిస్తూ...
1 1,000 1,001 1,002 1,003 1,004 2,479
Page 1002 of 2479