కృష్ణా జిల్లా గూడూరు మండలంలోని రామానుజవత్తర్లపల్లిలో మహావిష్ణుమూర్తి ఆకారంలో ఉన్న శిలా విగ్రహం బయటపడింది. గ్రామంలోని చెరువులో మట్టిని స్థానిక రైతు మట్టా లక్ష్మీనారాయణ తన ఇంటి...
జామియా మిలియా ఇస్లామియా (JMI) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజహర్ ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలోని జామియా క్యాంపస్లో ఆర్ఎస్ఎస్ (RSS)...
భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆవును తక్షణమే జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆర్ఎస్ఎస్, వనవాసీ కళ్యాణ ఆశ్రమ నేతలు...
జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు అమెరికాలో స్థిరపడిన భారతీయులకు కీలకమైన పిలుపునిచ్చారు. అమెరికాలో స్థిరపడిన భారతీయులు తమ భవిష్యత్తు గురించి పునరాలోచించి, భారత్ కి తిరిగి రావాలని...