News

News

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో కశ్మీర్ పై చర్చ

ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఓ చర్చా వేదిక తీవ్ర దుమారానికి తెర తీసింది. ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో భారత విద్యార్థులు తీవ్ర...
News

దొంగల కాల్పుల్లో పాక్ హిందువు మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో హిందూ భక్తుడిని కాల్చిచంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం ప్రకారం, హిందూ భక్తుడు శ్రీ గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాష్ పర్వ్‌కు హాజరయ్యేందుకు శ్రీ నంకనా సాహిబ్‌కు...
News

సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరు ‘భగవాన్ బిర్సా ముండా చౌక్ గా మార్పు

ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ కూడలి పేరును 'భగవాన్ బిర్సా ముండా చౌక్ గా మారుస్తున్నట్లు కేంద్ర గృహని ర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. దిగ్గజ గిరిజన నాయకుడు బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకొని...
News

తెరచుకున్న శబరిమల ఆలయం….వచ్చే ఏడాదిలోగా రోప్ వే సేవలు

మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నారు. తొలిరోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమా చారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని...
News

తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ...
News

శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు వెళ్లే యాత్రికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాచిగూడ – కొట్టాయం ప్రత్యేక రైలు (07131) ఈ నెల 17, 24 తేదీల్లో అర్ధరాత్రి 12.30 గంటలకు కాచిగూడలో...
News

శంబర పోలమాంబ జాతర తేదీలు ఖరారు

ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలను దేవదాయ శాఖ అధికారులు గ్రామపెద్దల సమక్షంలో ఖరారు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో కొలువైన శంబర పోలమాంబ అమ్మవారి జాతర తేదీలను చదురుగుడిలో ప్రకటించారు. డిసెంబర్‌...
News

వేదమే ప్రాణంగా…

నేటి బాల్యం ఫోన్లలో బిజీగా గడుపుతున్న నేపథ్యంలో పుస్తక పఠనం కరువవుతోంది. కానీ ఆ బాలుడుకి వేదమే ప్రాణం. చిన్ననాటి నుంచి ఆగమ పండితుడిగా రాణించాలన్న లక్ష్యం పెట్టుకున్నాడు తిరుపతికి చెందిన టి.బ్రహ్మాచార్యులు, సంతోషి దంపతుల కుమారుడు తూమాటి వేంకటనరసింహకృష్ణ దీక్షితులు....
News

యూపీలో తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించిన 150 మంది

యూపీలోని మీరట్ ప్రాంతంలో 150 మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఇంతకు పూర్వం వీరు క్రైస్తవ మిషనరీలు చెప్పిన తప్పుడు మాటలకు విని, మోసపోయి, క్రైస్తవాన్ని స్వీకరించారు. కానీ... ఇప్పుడు వారు చెప్పిన మాటలన్నీ తప్పు మాటలని తెలుసుకొని, హిందూ...
News

భారత మాత విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠించండి : మద్రాసు హైకోర్టు సీరియస్

మద్రాసు హైకోర్టు పోలీసు శాఖకు కీలక ఉత్తర్వులిచ్చింది. గతంలో తమిళనాడులోని విధునగర్ జిల్లాల బీజేపీ కార్యాలయం నుంచి తీసుకెళ్లిన భారత మాత విగ్రహాన్ని తిరిగి బీజేపీ కార్యాలయంలోనే ప్రతిష్ఠించాలని ఆదేశించింది. ఓ ప్రైవేట్ స్థలం నుంచి ఇలా విగ్రహాన్ని తొలగించడం అదో...
1 998 999 1,000 1,001 1,002 2,479
Page 1000 of 2479