ఏఐ, డిజిటలైజేషన్తో తిరుమలలో సరికొత్త విధానాలు
కలియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం, భద్రతను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దాతల...










