Articles

ArticlesNews

పర్యావరణానికి పంచ పరివర్తనలు కీలకం

జాతి పునర్నిర్మాణానికి అంకితమైన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. దాని సైద్ధాంతిక పునాది, నిర్వహణ నిర్మాణం, నిస్వార్థ సేవ కారణంగా, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒక బలమైన సంస్థగా ఆవిర్భవించింది. సమ్మిళిత, బలమైన, సంపన్నమైన,...
ArticlesNews

ప్రకృతి స్ఫూర్తితో.. వాతావరణం కోసం… మన భవిష్యత్తు కోసం

( జూన్ 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం ) ప్రకృతిలో వనరులు అపరిమితమైనవి కావని, అవి పరిమితమేనని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని భారతీయ ఆలోచనా విధానం. మనుషుల నిజమైన అవసరాలను పూర్తిచేయగల మేరకు మాత్రమే ప్రకృతిలో వనరులున్నాయి. అంతేగానీ, మనిషి...
ArticlesNews

40 ఏళ్లుగా అంధులకు సేవలు చేస్తున్న స్వామి బ్రహ్మదేవ్

‘‘సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’’ అని అంటాం. నిజానికి పంచేంద్రియాలూ ప్రధానమే. కానీ కళ్లు అన్నింటికి కంటే ప్రధానం. అవి వుంటేనే లోకాన్ని చూడగలం. అవే లేకపోతే.. జీవితమే అంధకారం. కళ్లు సరిగ్గా లేని వారికి, మూగ,చెవిటి లాంటి వారందరికీ చేరదీసి, వారి...
ArticlesNews

ద్విముఖ జిహాద్ : ఒకే లక్ష్యం.. రెండు భిన్న మార్గాలు…

జిహాద్.. ఈ పదాన్ని మనం కేవలం ఉగ్రవాద కోణంలోనే చూస్తుంటాం. కానీ సమకాలీన ప్రపంచంలో, ఇది ఒక బహుముఖ వ్యూహంగా రూపాంతరం చెందింది. దేశ భౌతిక సరిహద్దుల కంటే, ఆ దేశపు సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థను జనాభా స్వరూపాన్ని మార్చే ఈ...
ArticlesNews

సనాతన ఆదర్శానికి సజీవ ప్రతిరూపం ‘వసుధైక కుటుంబం’

అయం నిజః పరోవేతి గణనా లఘుచేతసామ్‌ ఉదారచరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌ ‘వీళ్లు నావాళ్లు, వాళ్లు పరాయివాళ్లు- అనుకుంటారు అల్పులు. కానీ విశాల హృదయులు ప్రపంచమంతా ఒకే కుటుంబంగా భావిస్తారు’ అనేది ఈ శ్లోకార్థం. అనంతమైన కాలచక్రంలో మానవ సంబంధాలకు అత్యున్నతమైన...
ArticlesNews

గోసంరక్షణకు మనం ఏం చేయవచ్చు?

భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం. అటువంటి గోసంరక్షణకు మనం ఏం...
ArticlesNews

వేదాలు నాదరూప సాక్ష్యాలు

మనిషి చరిత్ర ఎన్నో యుగాలు దాటినా అతడిలో కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ‘నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? నన్నెవరు నడిపిస్తున్నారు?’ ఈ ప్రశ్నలకు సమాధానంగా వినిపించిన తొలి స్వరం వేదమయమైనది. అదే దైవసన్నిధిని సూచించింది. అందుకే వేదాలను కేవలం...
ArticlesNews

గిరి సీమల్లో సంబరం వెల్లివిరిసే ఆధ్యాత్మిక శోభ

మారుతున్న కాలంలోనూ చెరిగిపోని సంస్కృతికి, తరతరాలుగా వస్తున్న నమ్మకానికి పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం అద్దంపడుతోంది. ఏలూరు జిల్లా  బుట్టాయగూడెం మండలంలోని గిరిజన గ్రామాల్లో మరో వారం రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక శోభ కొనసాగనుంది. తొలకరి వేళ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న...
ArticlesNews

యమునోత్రీ! నమోస్తుతే….!!

‌త్రివేణి సంగమంలో వాహిని అయిన యమున దేశంలోని ప్రధాన నదుల్లో ఒకటి. హిమాలయాల్లో యుమునోత్రి అనే ప్రదేశంలో ఉద్భవించిన ఈ నది హరియాణా రాష్ట్రం గుండా ప్రవహించి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశిస్తోంది. ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాలలో ప్రవహిస్తూ ప్రయాగ్‌...
ArticlesNews

టియానన్‌మెన్ స్క్వేర్ మారణకాండ – ప్రజాస్వామ్య స్వరాన్ని రక్తంతో అణచివేసిన చైనా

( జూన్ 4 - టియానన్‌మెన్ స్క్వేర్ మారణకాండ ) చరిత్ర అనే అద్దంలో ప్రతి క్షణం ఒక పాఠం. ప్రతి సంఘటన భవిష్యత్ తరాలకు ఒక సందేశం. అలాంటి చారిత్రక మలుపుల్లో 1989 సంవత్సరం ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలు...
1 5 6 7 8 9 325
Page 7 of 325