Articles

ArticlesNews

భక్త కవయిత్రిగా తరిగొండ వెంగమాంబ

తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో అన్నమయ్య మేలుకొలుపు– వెంగమాంబ జోలపాట, ముత్యాలహారతి అనే నానుడి భక్తుల్లో నాటుకుపోయింది. తెలుగుచరిత్రలో తొలి తెలుగు కవయిత్రి తరిగొండ శ్రీ వెంగమాంబ. ఆమె ప్రపంచానికి ఓ సాహితీ వేత్తగానే కాకుండా అప్పటి సాంఘిక దురాచారాలు, సనాతన ధర్మాలను...
ArticlesNews

అనంతలో ఆపిల్ పంట

‘ఆపిల్‌’ అంటే హిమాచల్‌ప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌ వంటి చల్లని కొండ ప్రాంతాల్లో పండే పంట అనుకుంటారెవరైనా. ఈ అభిప్రాయాన్ని బ్రేక్‌ చేశాడో రైతు. కరువు నేల అనంతపురంలో ఆపిల్‌ చెట్టు పెరుగుతుందని ఎవరైనా చెబితే అస్సలు నమ్మం. కానీ ఆ...
ArticlesNews

కశ్మీర్‌ ‌లోయ నుండి ‘ప్రచారక్‌లు’, ‘వానప్రస్థులు’ ‘విస్తారక్‌లు’

దాదాపు ఒక శతాబ్ద కాలంగా, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌-ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సంస్థాగత బలం దాని పూర్తికాల కార్యకర్తలైన ప్రచారక్‌ల నిశ్శబ్ద, నిరంతర నిబద్ధతపై ఆధారపడి ఉంది. వారి నిరాడంబర జీవితాలు, సంపూర్ణ అంకిత భావం దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌విస్తరణకు రూపునిచ్చాయి. ఈ నిబద్ధత...
ArticlesNews

పెళ్లి కట్నంగా పక్షుల కోసం నీటి కుండలు- పర్యావరణ ఉద్యమంగా వివాహ వేడుక

ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్​లోని బాఢ్​మేర్​కు చెందిన నర్పత్​ సింగ్​ రాజ్​ పురోహిత్ కుటుంబం అనేక మందికి...
ArticlesNews

వృక్షాల సంరక్షణ కోసం కృషి ట్రీ అంబులెన్స్‌

సమస్త జీవరాశులు బతకడానికి ఆక్సిజన్ అవసరం. చెట్ల నుంచి ఈ ఆక్సిజన్ మనుషులకు, ఇతర జంతువులకు అందుతుంది. పారిశ్రామికరణ, నగర విస్తరణ, అభివృద్ధి పేరిట ఇటీవల కాలంలో చెట్లను తెగ నరికేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిపోతున్నాయి....
ArticlesNews

పాక్ లో మతమార్పిడి బాధితుల్లో 75శాతం హిందూ బాలికలే

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారులపై బలవంతపు మత మార్పిడులు, వివాహాల పేరిట జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఐరాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు....
ArticlesNews

కార్పొరేట్ జిహాద్: ఐటీ రంగంలో సాగుతున్న నిశ్శబ్ద కుట్ర!

కార్పొరేట్ జిహాద్" అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు కీలక పదవులను ఆక్రమించి, వ్యవస్థీకృత పద్ధతిలో హిందూ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని...
ArticlesNews

హైందవ ధర్మంలో విశేషమైన యజ్ఞయాగాదులు

హైందవ ధర్మంలో యజ్ఞం విశేషమైంది. వేదసంస్కృతి యజ్ఞాన్ని దేవ కార్యంగా భావించింది. కృతజ్ఞతకు, స్వార్థత్యాగానికి ప్రతీకలైన యజ్ఞయాగాదులను పూర్వం అన్ని వర్గాలవారూ ఆచరించేవారు. మానవ శ్రేయస్సు కోసం మహర్షులు అయిదు రకాల యజ్ఞాలను నిర్దేశించారు. త్యాగమయంగా జీవించటమే యాగమని నిర్వచించారు. సర్వప్రాణులూ...
ArticlesNews

“సనాతన ధర్మ దృష్టిలో గ్రామీణ వికాసం”

సనాతన ధర్మం అనేది భారతీయ సంస్కృతికి మూలాధారం. ఇది జీవన విధానాన్ని మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి మార్గాలను కూడా సూచిస్తుంది. గ్రామాలు భారతీయ నాగరికతకు హృదయంగా భావించబడతాయి. అందువల్ల గ్రామీణ వికాసం సనాతన ధర్మంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి...
ArticlesNews

ఆదర్శ వివాహం.. కట్నంగా పక్షుల కోసం మట్టి కుండలు…

ఈ రోజుల్లో పెళ్లి ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. హంగూ, ఆర్భాటాలు, వీఐపీలు, కట్నాలు, కానుకలు… బోల్డు… ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ పెద్ద లిస్టే బయటపడుతుంది. కానీ.. బార్మర్ కి చెందిన పర్యావరణ వేత్త, గ్రీన్ మ్యాన్ ‘‘నర్పత్ సింగ్...
1 6 7 8 9 10 316
Page 8 of 316