‘పరమపద’ అంటే భగవంతుని నివాసమైన వైకుంఠం అని, ‘సోపానం’ అంటే మెట్టు అని అర్థం. అంటే మోక్షానికి దారితీసే మెట్టు అని దీని భావం. ‘వైకుంఠపాళి’ ఆట కూడా ఈ తత్వంతోనే ముడిపడి ఉంది. మంచి పనులు చేస్తే నిచ్చెనలు (పుణ్యం)...
భారతీయ సంస్కృతిలో కుటుంబానికి, తల్లిదండ్రుల స్థానానికి అత్యున్నత ప్రాధాన్యత ఉంది. సత్సంతానం కలగాలని పూర్వకాలంలో యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. పరమ పవిత్రమైన సంకల్పంతో చేపట్టిన కార్యం తప్పక ఫలిస్తుందని మన సంప్రదాయం చెబుతుంది. లోక కల్యాణానికి కారణమైన శ్రీరాముని వంటి పుత్రుడి కోసం...
ఆర్ఎస్ఎస్-100 హల్దేకర్జీ సైద్ధాంతిక కాంతిపుంజం. వారి కాంతి మనకు సదా దిశా దర్శనం గావిస్తుంది. సంఘకార్యంలోనే జీవించేవారికి మరణముండదు. ఎందుకనగా సంఘకార్యమే వారి జీవనంగా ఉండినది కనుక. వారిది యుగానుకూల ఆలోచన. వారు వాస్తవ రూపంలో అత్యంత ఆధునికులు. సంఘకార్యంలో మృత్యువే...
( జూలై 29 - గురు పూర్ణిమ ) నేటి వేగవంతమైన, సాంకేతిక విప్లవ కాలంలో గురుశిష్యుల సంబంధం కేవలం ‘బోధన-అభ్యాసన’కు మాత్రమే పరిమితం కాకూడదు. శిష్యుడు గురువు అనుభవాన్ని, గురువు శిష్యుడి ఆలోచనలను, సందేహాలను గౌరవించాలి. అప్పుడే ఆరోగ్యకరమైన చర్చకు...
సినిమా కేవలం వినోదాన్నేకాదు, జీవన విలువలను కూడా సమాజానికి అందించే సాధనం. కానీ, కొందరు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికీ, అసమానతలను, ఒక వర్గానికి చెందిన అన్యాయాలను విశేషంగా పట్టి చూపిస్తూ, మన దేశ పరిస్థితి ఇంతే, బాగుపడదు అనే నిరాశా వాదాన్ని వ్యాప్తి...
గురు పూర్ణిమ హిందూ సంప్రదాయంలో గురువుకు అమితమైన ప్రాధాన్యం ఉంది. తల్లి, తండ్రి తర్వాత గురువుకే ప్రాముఖ్యత ఇస్తాము. అందుకే గురువును అర్చించుకోడానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించుకున్నాము. మన దేశీయ కాలమానం ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు...
జ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానానికి కేంద్రంగా వెయ్యేళ్ల క్రితం రాజు భోజుడు నిర్మించిన భోజ్శాల భారతీయ నాగరికత మేధో వైభవానికి ప్రతీకగా నిలిచింది. నలంద, తక్షశిల వంటి విద్యా సంప్రదాయాన్ని కొనసాగించిన ఈ విద్యాపీఠం, భారతదేశ జ్ఞాన వారసత్వంలో ఒక...
కళలు అంతరించిపోవడం కొందరికి నచ్చదు. అందుకే దాన్ని రక్షించడానికి నడుం బిగించి ముందుకు సాగుతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే బిహార్లోని ముజఫర్పుర్కు చెందిన డాక్టర్ కాంచన్ ప్రకాశ్. ఆమె అంతరించిపోయే దశకు చేరుకున్న సంప్రదాయ కళ 'బజ్జికా పెయింటింగ్స్' ఉనికిని...
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం: జనాభా అసమతుల్యత: జాతీయ సంక్షోభం ఏ దేశ భవిష్యత్తు అయినా దాని జనాభాపై...
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు తన 12వ ఏట ‘‘పెనుగొండలక్ష్మి’’ అనే పుస్తకం రచించారు.‘‘దీనిని వ్రాయువేళకు నా వయస్సు పండ్రెండు సంవత్సరములు. ఆనాటికి నాకు ఛందస్సు కూడా రాదు కాని చిన్ననాటి నుండి తిక్కన భారతమును, జదువులు మాత్రమలవాటు. ఆ వాచక శక్తియే...