భగవంతుణ్ణే భువికి రప్పించిన బాలకుడు
పుత్రవాత్సల్యంతో కుమిలిపోయే తండ్రి, భక్తి పారవశ్యంలో మునిగిపోయిన కుమారుడు.. వీరిద్దరి నడుమ నలిగిపోయిన తల్లి. ఈ నేపథ్యంలో.. ధర్మాన్ని రక్షించి దుర్మార్గాన్ని శిక్షించిన నరసింహావతారం. ఇది మానవాళికి ఒక మహత్తర సందేశం. ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షితమైనట్లు నిరంతరం శ్రీహరి ధ్యానంలోనే...













