పాకిస్తాన్లో మైనారిటీ బాలికల అపహరణలపై యూరోపియన్ పార్లమెంట్ తీవ్ర ఆందోళన
పాకిస్తాన్లో క్రైస్తవులు, హిందువులు, సిక్కులు, అహ్మదీయాల వంటి మైనారిటీ వర్గాలకు చెందిన బాలికల దీనస్థితిపై యూరోపియన్ పార్లమెంట్లో గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ బాధితులకు రక్షణ కల్పించాల్సిన కోర్టులు, పోలీసు యంత్రాంగం నిందితులకు కొమ్ముకాస్తున్నాయని ప్రతినిధులు ఆరోపించారు....












