భావి తరాలకు సనాతన ధర్మాన్ని బోధిస్తున్న మహిళ
ఒకప్పుడు విద్య అనగానే గురుకులాలే గుర్తుకు వచ్చేవి. అక్కడ విద్యార్థులంతా ఒక చెట్టు కింద కూర్చొని, గురువు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవారు. కానీ ఇప్పుడు చాలామంది చిన్నారులు పుస్తకాల కంటే మొబైల్ ఫోన్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇలాంటి...











