( ఏప్రిల్ 13 – జలియన్వాలాబాగ్ ఘటన జరిగిన రోజు ) ఏప్రిల్ 13, 1919..వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలు...
కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్ పట్టణంలోని బస్టాండు సమీపంలో పురాతన వైకుంఠ పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ క్షేత్రంలోని గోడలపై ఉన్న శాసనాలు చోళరాజు పరాంతక-1 పాలనలో సుమారు 1100 ఏళ్ల క్రితం చెక్కారని ఆలయ చరిత్ర చెబుతోంది. అందులో ఎన్నికల ప్రక్రియ,...
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు దుండగులు మత కలహాల ముసుగులో కూటమి ప్రభుత్వ నాయకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఈ మూకలు ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి....
ఆర్ఎస్ఎస్ ఆదర్శాలతో ప్రేరణ పొందిన విద్యా విభాగమైన విద్యాభారతి తరతరాలుగా భారతీయ విలువలు, సంస్కృతి, నడవడికలో నిష్ణాతులైన విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించిన నాటి నుండి, గ్రామీణ భారత్ను చైతన్యపరచడానికి విద్యే...
ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ధురంధర్ చూశారా?.. చూడలేదా అని సానుభూతిగా చూస్తూ, వెంటనే చూడమని సలహా ఇస్తున్నారు. ఇలాంటి సాహసోపేత చిత్రం ఇప్పటి వరకూ రాలేదని ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ పరువును ఈ సినిమా తీసిందని అభినందిస్తున్నారు. చిత్రంలో...
( ఏప్రిల్ 10 - శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాములు వర్థంతి ) భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానం భగవద్గీత. మానవుడిని మహనీయుడిగా మార్చగల అద్భుత శక్తి భగవద్గీతకు ఉంది. అందుకే, ఈ విశ్వఖనిలో నేటి వరకూ లభించిన జ్ఞానమణులలో అమూల్యమైనదిగా చెప్పుకునే భగవద్గీత...
1893లో అమెరికా గడ్డపై ఒక తుఫాను రేగింది. అది సనాతన ధర్మ జ్యోతికి మరియు క్రైస్తవ మత ప్రచారానికి మధ్య జరిగిన పోరాటంగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. పండిత రమాబాయి క్రైస్తవ ప్రభావంలో ఉండి స్వామి వివేకానందను తీవ్రంగా వ్యతిరేకించిన ఘట్టం ఇది. ఏప్రిల్...
కలియుగ వైకుంఠం తిరుమలలో ఆధ్యాత్మికతకు అత్యాధునిక సాంకేతికత తోడైంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, పారదర్శకతను పెంచడం, భద్రతను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా తితిదే తిరుమల తిరుపతి దేవస్థానం విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దాతల...