Articles

ArticlesNews

10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
ArticlesNews

భారతీయ ఆధ్యాత్మిక సద్గురువు అవధూత శ్రీ వెంకయ్య స్వామి

( ఆగష్టు 24 – శ్రీ వెంకయ్య స్వామి వర్ధంతి ) ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టు, పేదవాడి పట్ల కరుణ చూపించు, కష్టాల్లో ఉన్నవాడికి చేయందించు..గొలగమూడి వెంకయ్య స్వామి చేసిన కొన్ని బోధలివి. ఎవరీ వెంకయ్య స్వామి అని అడిగితే చెప్పడం...
ArticlesNews

విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!

భారత మహిళ శాస్తవేత్త అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ అత్యున్నత ఘనతను దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణియం చరిత్ర సృష్టించింది. ఆమె 2026 సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక...
ArticlesNews

9 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
ArticlesNews

మిషనరీలు, మావోయిస్టులు బలితీసుకున్న గిరిజన సేవకుడు

( ఆగస్టు 23 - స్వామి లక్ష్మణానంద సరస్వతి బలిదాన దినం ) ‘వేదాంత కేసరి’గా ఖ్యాతి గడించిన స్వామి లక్ష్మణానంద సరస్వతిని 2008లో ఆగస్టు 23 శ్రీకృష్ణాష్టమి పర్వదినం నాడు దారుణంగా హత్య చేసారు. ఒడిషా గిరిజన ప్రాంతాల్లో మతమార్పిడులు...
ArticlesNews

తెలుగువాడి పౌరుష ప్రతీక, సాహస పతాక టంగుటూరి ప్రకాశం పంతులు

( ఆగస్టు 23 - టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ) తెల్లవాడి తుపాకిగుండుకు గుండెను ఎదురొడ్డిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో పుట్టిపెరిగి, ధారాళంగా డబ్బులు సంపాదించి, వాటిని దేశసేవ కోసమే ఖర్చుపెట్టి, ఆంధ్రరాష్ట్రానికి మొట్టమొదటి...
ArticlesNews

అన్నదానం మహాదానం.. సనాతన ధర్మం చూపిన ఆహార మహత్యం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని సనాతన ధర్మం చెబుతోంది. జీవుల మనుగడకు ఆహారమే ఆధారం. అందరికీ సరిపడా ఆహారం ఉన్నప్పటికీ, అది ప్రతి ఒక్కరి కంచం వరకు చేరని పరిస్థితి ఉంది. అందుకే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అన్నిటికంటే గొప్ప...
ArticlesNews

‘‘సంఘ్’’ సాహిత్యంలో వందేమాతరం ప్రస్తావన

- డా.లోకేంద్ర సిన్హా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దృష్టిలో వందేమాతరం అనేది కేవలం ఒక గీతం మాత్రమే కాదు, అది దేశ ఆత్మ. దేశ నిర్మాణానికి మూలాధారమైంది. ఇది భాషా, ప్రాంతీయ సరిహద్దులకు అతీతమైన ఐక్యతా సందేశాన్ని ఇస్తుంది. అందుకే, దేశభక్తి...
ArticlesNews

7 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

1 ఆగస్ట్ 1947 : దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది? 3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?...
ArticlesNews

శుభాలరాశి…‘వరాల’తల్లి

సకల సౌభాగ్యాలకు అధిష్ఠాన దేవత మహాలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించే విశిష్ట పర్వదినం వరలక్షీ వ్రతం. ఇది, ఒకే పూజతో అష్టలక్ష్ముల అనుగ్రహం పొందే వ్రతరాజంగా ప్రసిద్ధమైంది. శ్రావణ శుక్రవారాలకు మకుటాయమానం. శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని...
1 7 8 9 10 11 350
Page 9 of 350