జాతిని జాగృతం చేసిన వందేమాతర గీతం
( నవంబర్ 7 - వందేమాతర గీతంకు 150 ఏళ్ళు ) వందేమాతర గీతం... అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. ‘అమ్మ’ అన్న పిలుపులోని ఆప్యాయత, ప్రేమ, భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం. దాన్ని ఆధ్యాత్మికవేత్తలు ‘సాక్షాత్తు రుషి వాక్కు’గా అభివర్ణిస్తే.......













