Articles

ArticlesNews

సైన్సు, ధర్మం సమన్వయంతో విశ్వగురువుగా భారత్

– విజయవాడలో డాక్టర్ మోహన్ భాగవత్ విజ్ఞానశాస్త్రం, ధర్మశాస్త్రాల మధ్య విభేదాలు లేవు; రెండింటినీ సమన్వయం చేసుకుని మూఢనమ్మకాలను వదిలేయాలి. భారత్ విశ్వగురువుగా ఉద్భవించాలంటే ఇలాంటి సమన్వయం, ఐక్యత అవసరం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్...
ArticlesNews

చట్టాలను మార్చి మరీ ఉరితీశారంటే ఆ రాజును చూసి బ్రిటీష్ వారు ఎంత భయపడ్డారు?

అమ్జేరా వీరుడు బఖ్తావర్ సింగ్ బలిదానం మన దేశంలోని ప్రతి మూల, ధైర్యవంతులైన అమరవీరుల అద్భుతమైన గాథలతో నిండి ఉంది. అటువంటి వీరులలో ఒకరు మాల్వా ప్రాంతానికి చెందిన మహారాణా బఖ్తావర్ సింగ్. ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మరియు ఇండోర్ చుట్టుపక్కల...
ArticlesNews

బలూచ్‌ విముక్తి సాధ్యమయ్యేనా?

బలూచిస్తాన్.. పాక్‌లోని ఈ రాష్ట్రం అపార సహజ సంపదకు నిలయం. అయినా దారిద్య్రం నీడలో మగ్గుతున్న ఈ గడ్డపై ఇప్పుడు విముక్తి నినాదం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. పాకిస్తాన్ సైనిక ఉక్కుపాదం కింద నలిగిపోతున్న బలూచ్ ప్రజల పోరాటం.. కేవలం భూభాగం కోసమే...
ArticlesNews

ఆధ్యాత్మిక చింతన గురువులు తరువులు

ఆరోగ్యం కోసం వైద్యుడి వద్దకు, ఆహ్లాదం కోసం రమణీయ ప్రదేశానికి, ప్రశాంతచిత్తం కోసం ప్రకృతి ఒడిలోకి, దైవకృప కోసం గుడికి వెళ్తుంటాం. ఇవన్నీ ఒకే చోట సమకూరాలంటే వనానికి వెళ్లాలి- అన్నది పెద్దల మాట. ఇది అక్షరసత్యం కదూ! చుట్టూ చెట్లుంటే.....
ArticlesNews

శాంతి, సమైక్యతకు సంపూర్ణంగా తోడ్పడగల సనాతన ధర్మం

మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా...
ArticlesNews

దేశవ్యతిరేక వార్తలను ప్రచారం చేస్తున్న ‘‘ప్రబోధనం’’…

మలయాళ వార పత్రిక ‘‘ప్రబోధనం’’ దేశ వ్యతిరేక విషయాలను ప్రచురిస్తూ, ప్రచారం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పత్రిక ద్వారా దేశ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తోందన్న విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణకు కూడా సిద్ధమవుతోంది. జమాత్-ఎ-ఇస్లామీ...
ArticlesNews

పెను సవాళ్ళ కాశ్మీర్‌లో RSS ప్రచారకులు, విస్తారకుల భవ్య ప్రస్తానం

వ్యాసకర్త: అశ్వని కుమార్ ఛ్రుంగూ (సౌజన్యం: ఆర్గనైజర్) భారతమాత సేవే లక్ష్యంగా సాగుతూ వస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వందేళ్ళ ప్రయాణంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదురీది ఎన్నో మైలురాళ్ళను చేరుకుంది. దేశం కోసం ధర్మం కోసం డాక్టర్ జీ...
ArticlesNews

తిరుపతిలో వెలసిన త్రిశూలధారి

ఫిబ్రవరి 8 నుంచి కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం! తిరుమల శిఖరాలపై కొలువైన కోనేటిరాయుడు ఎంతటి మహిమాన్వితుడో, తిరుమల శిఖరాల ఆదిలో వెలసిన కపిలేశ్వరస్వామి కూడా అంతే మహిమగలవాడు. అందుకే ఆ శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తులు ఈ సదాశివుడిని దర్శించుకోకుండా తిరిగి వెళ్లరు....
ArticlesNews

బ్రిటిష్ పన్నులపై గాంధీకంటే ముందే పర్వతనేని పోరు

( ఫిబ్రవరి 8 - పర్వతనేని వీరయ్య చౌదరి వర్ధంతి  ) భారతదేశ స్వాతంత్రం కోసం ఎందరో పోరాటం చేశారు. ఆంగ్లేయుల బారి నుంచి మాతృభూమి దాస్య శృంఖలాలు తొలిగించేందుకు తమ సర్వస్వాన్ని అర్పించిన మహానుభావులు ఎందరో. తెలుగునేలపై సైతం ఎందరో...
ArticlesNews

భారత ఇతిహాసాలలో ఆహార వర్ణన

భారతీయ సంస్కృతి గొప్పదనం కళలు, ఆధ్యాత్మికత, వాస్తు, శిల్పానికి మాత్రమే పరిమితం కాదు. అంతకు మంచి గొప్ప ఆహార సంస్కృతిని మనదేశం కలిగి ఉంది. మన పూర్వీకులు దీనిపై అనేక రకాలైన ఆలోచనలు చేశారు. భారతీయ పాకశాస్త్రం వేల సంవత్సరాల క్రితం...
1 47 48 49 50 51 334
Page 49 of 334