పండిత రమాబాయి ‘ప్రొపగండా నెట్వర్క్’ను స్వామి వివేకానంద ప్రపంచం ముందు ఎలా బట్టబయలు చేశారు!
1893లో అమెరికా గడ్డపై ఒక తుఫాను రేగింది. అది సనాతన ధర్మ జ్యోతికి మరియు క్రైస్తవ మత ప్రచారానికి మధ్య జరిగిన పోరాటంగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. పండిత రమాబాయి క్రైస్తవ ప్రభావంలో ఉండి స్వామి వివేకానందను తీవ్రంగా వ్యతిరేకించిన ఘట్టం ఇది. ఏప్రిల్...













