వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్ షా
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. బీజేపీ ‘జన్ విశ్వాస్ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్, సీపీఎం...












