Articles

ArticlesNews

వచ్చే జనవరి నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి – హోం శాఖ మంత్రి అమిత్‌ షా

వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ‘జన్‌ విశ్వాస్‌ యాత్ర’ను త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలో ప్రారంభిస్తూ కాంగ్రెస్‌, సీపీఎం...
ArticlesNews

సరిహద్దు, గిరిజన ప్రాంత ప్రజలకు ఉచితంగా డీడీ సెట్‌టాప్‌ బాక్సులు.. గ్రీన్ హైడ్రోజన్‌ మిషన్‌కూ ఆమోదం!

సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. దాదాపు 8 లక్షల కుటుంబాలకు డీడీ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దీనికోసం అవసరమైన రూ.2539 కోట్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర...
ArticlesNews

భోగి మంట వేసేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి!

సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలకు పెద్ద పండుగ.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఈ పండుగ మూడు రోజులు అంటే భోగి, సంక్రాంతి, కనుమ నాడు సంబరాలు చేసుకుంటారు. భోగి వేడుక నుంచే ప్రారంభమయ్యే ఈ పండుగకు ఎన్నో ప్రత్యేకతలు, దాని వెనుక...
ArticlesNews

పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అప్పట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ కారణంతో...
ArticlesNews

పోరాట యోధురాలు సావిత్రీబాయి పూలే!

పంతొమ్మిదో శతాబ్దంలో భారత దేశంలో మహిళా విద్య, మహిళా సాధికారత సాధన కోసం కీలక భూమిక పోషించిన వారిలో ముఖ్యులు జ్యోతి రావు పూలే సతీమణి, ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి సావిత్రీబాయి పూలే అని చెప్పవచ్చు. ఆమె...
ArticlesNews

విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు!

విజయవాడ: విజయవాడ దుర్గగుడిలోని ప్రసాదాల కౌంటర్లో ఒక ఉద్యోగి ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలపై.. దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి మహామండపం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో...
ArticlesNews

లచిత్ బోర్ఫూకన్ – మొఘల్ ఆక్రమణను అడ్డుకున్న అహోం వీరుడు

నేడు జయంతి సందర్భంగా.... భారత్ లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆ రాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్...
ArticlesNews

ఆంగ్లేయుల తలలు నరికిన సాహసి ఝాన్సీరాణి!

నేడు జయంతి ఇద్దరు యువకులు, ఒక యువతి మాట్లాడుకుంటూ గుర్రాల మీద వెళ్తున్నారు. వారి మధ్యలో మాటల పోటీ ప్రత్యక్ష గుర్రపు పందెంగా మారింది. ఒక యువకుడు గుర్రాన్ని వేగంగా పరిగెత్తించాడు. వెంటనే ఆ యువతి కూడా అతని కంటే వేగంగా...
ArticlesNews

ఆ కన్నీటికి 45 ఏళ్ళు!… నేటి తరానికి తెలియని విషాద గాధ… ఆర్‌ఎస్‌ఎస్‌ విశిష్ట సేవలు

 దివిసీమ ఉప్పెన ఓ ఘోరకళి చలించిన 'ఆర్‌ఎస్‌ఎస్‌' హృదయం... ములపాలెం గ్రామాన్ని పునర్నిర్మాణం కోసం దత్తత 110 ఇళ్ళను రికార్డు సమయంలో నిర్మాణం ఆ ములపాలమే నేటి దీనదయాళ్‌పురం 50 మందిని కాపాడిన ఆదిశేషారావు!   1977 నవంబర్ 19 శనివారం......
ArticlesNews

ఆరని ‘లవ్ జిహాద్’ మంటలు!

న్యూఢిల్లీ: లవ్ జిహాద్ అనేది అనేక స్థాయిల్లో నిశ్శబ్దం కొనసాగే సమస్య. లవ్ జిహాద్‌పై చాలా రాష్ట్రాలు కఠిన చట్టాలు చేశాయి. చాలా కేసుల్లో చర్యలు కూడా తీసుకున్నాయి..కానీ కేసులు తగ్గడం లేదు. రాజస్థాన్‌లో... రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో లవ్ జిహాద్...
1 244 245 246 247 248 310
Page 246 of 310