స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 29 ; నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు
భారతదేశం తననుతాను పూర్తిగా పరిపాలించుకోవాలని, స్వరాజ్యం తన ప్రజల కోసం మాత్రమేకాక, మానవజాతి ఆధ్యాత్మిక, మేధోవికాసానికి అవసరమన్న అరవిందుల ప్రబోధనతో ఉత్తేజితులు అయిన నడింపల్లివారు 1907లో ఎఫ్.ఏ చదువుతుండగా బిపిన్ చంద్రపాల్ గుంటూరులో చేసిన ఉపన్యాసాలతో కదనకుతూహలంతో ఊర్రూతలూగారు. సంఘవిప్లవం, రాజకీయ...













