Articles

ArticlesNews

సామాజిక వైవిధ్యాన్ని కొలీజియం వ్యవస్థ పట్టించుకోలేదు!

ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక వైవిధ్యం సమస్యను పరిష్కరించేందుకు కొలీజియం ఎటువంటి కృషి చేయలేదని కేంద్ర న్యాయ శాఖ పార్లమెంటరీ కమిటీకు తెలిపింది. గడిచిన అయిదేళ్లలో (2018-2022) దేశంలోని అన్ని హైకోర్టులలో నియమించిన జడ్జీలలో 79 శాతం మంది ఉన్నత కులాలకు...
ArticlesNews

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

మరికొన్ని రోజుల్లో మకర సంక్రాంతి పండుగ రానుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ పేరిట జరుపుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు,...
ArticlesNews

మహిళలు, పురుషులను వేరుచేసేలా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం!

సమాజంలో మహిళలు, పురుషులు వేర్వేరుగా జీవించేలా చేయడానికి తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. షరియా చట్టానికి అనుగుణంగా దేశంలో పరిపాలన సాగాలని, సమాజం నిర్మాణ మవ్వాలని వారు కోరుకుంటున్నారు. మహిళల బాగోగులను చూసేందుకు మహిళలనే నియమించాలని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రజారోగ్య...
ArticlesNews

ఇరాన్‌ జర్నలిస్టులపై ప్రభుత్వం ఉక్కుపాదం!

కేవలం నిరసనకారులపైననే కాకుండా దేశంలో నిరసనలకు మద్దతిచ్చిన జర్నలిస్టులు, ఇతరులపై కూడా ఇరాన్‌ పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రభుత్వం తమలో ఎవరినైనా అరెస్ట్‌ చేయవచ్చని ఇరాన్‌ జర్నలిస్టులు బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది. దేశంలో...
ArticlesNews

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు అవకాశం!

దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడానికి రూపొందించిన 'ఎంవీ గంగా విలాస్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా...
ArticlesNews

భోగి రోజు ఇలా చేస్తే ఎలాంటి వారికైనా వివాహం అవుతుంది.. పెళ్లైన వారికి సుఖసంతోషాలు కలుగుతాయి!

వైష్ణవ ఆలయాల్లో భోగి రోజున గోదాదేవి రంగనాథుల కల్యాణం ఏటా నిర్వహిస్తుంటారు. ఈ వేడుక తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తుంటారు. గోదాదేవి శ్రీ రంగనాథుడిలో ఐక్యం అయ్యే ఆ వేడుక చూసిన అవివాహితులకు కళ్యాణ యోగం, పెళ్లైన వారికి...
ArticlesNews

గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనే లభ్యం

భారతదేశంలో ఏటా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవ్వాలనుకునే వారికి జారీ చేసే పాసులు, టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేలా డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఆహ్వానించే అతిథులకు సైతం...
ArticlesNews

విదేశీ వర్సిటీల క్యాంపస్ల నిర్వహణ భారత్‌లోనే.. అనుమతులు మంజూరు చేసిన యూజీసీ!

విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక భారత్​లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేసుకోవచ్చు. చరిత్రలో తొలిసారి ఇందుకు అనుమతిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంబంధిత ముసాయిదా నిబంధనావళిని గురువారం విడుదల చేసింది. అడ్మిషన్​ ప్రక్రియ, ఫీజును నిర్ణయించడం సహా...
ArticlesNews

అయ్యప్ప స్వామి నేపథ్యం ఉన్న చిత్రం బాగుందన్నందుకు సీపీపీ నాయకుడి దుకాణం ధ్వంసం.. కేరళలో చోటుచేసుకున్న దారుణ ఘటన!

శబరిమలకు వెళ్లాలనుకునే ఓ ఎనిమిదేళ్ల బాలిక చుట్టూ సాగే కథాంశంతో రూపొందిన ‘మలప్పురం' చిత్రాన్ని మెచ్చుకున్న సీపీఐ కార్యకర్త దుకాణాన్ని కొందరు ధ్వంసం చేశారు. సినిమా చూసి వచ్చిన అతను మూవీ బాగుందని సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో గుర్తు...
ArticlesNews

ఇండోర్‌లో 17వ ప్రవాసీ భారతీయ దివస్‌

17వ ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సమావేశం జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజులపాటు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో నిర్వహించనున్నారు. మొదటి రోజు యువ ప్రవాసీ భారతీయ దివస్ నిర్వహిస్తారని భారత వలసదారుల మండలి అధ్యక్షులు...
1 243 244 245 246 247 311
Page 245 of 311