Articles

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 29 ; నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు

భారతదేశం తననుతాను పూర్తిగా పరిపాలించుకోవాలని, స్వరాజ్యం తన ప్రజల కోసం మాత్రమేకాక, మానవజాతి ఆధ్యాత్మిక, మేధోవికాసానికి అవసరమన్న అరవిందుల ప్రబోధనతో ఉత్తేజితులు అయిన నడింపల్లివారు 1907లో ఎఫ్.ఏ చదువుతుండగా బిపిన్ చంద్రపాల్ గుంటూరులో చేసిన ఉపన్యాసాలతో కదనకుతూహలంతో ఊర్రూతలూగారు. సంఘవిప్లవం, రాజకీయ...
ArticlesNews

అసత్యాలు ఆర్‌ఎస్‌ఎస్‌ను నిరోధించలేవు

‘‘‌హిందువు నశించకూడదు. హిందువు నశించడం అంటే వ్యక్తి స్వేచ్ఛ నశించడం. ఉపాసనా స్వాతంత్య్రం నశించడం, హింస, ఆక్రమణ, దురాక్రమణ, రక్తపిపాస గెలవడం.. విశ్వమానవ ధర్మం ప్రపంచంలో బ్రతుకలేక కనుమూయడం.. ఇది జరుగకూడదు’’ ‘రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌’ అని సంస్థకు పేరు పెట్టడానికి...
ArticlesNews

వికసిత భారత్ కోసం స్వదేశీ పరిజ్ఞానం

(ఫిబ్రవరి 28- జాతీయ సైన్స్ దినోత్సవం ) భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28వ తేదీ భారతదేశం గర్వించదగ్గ రోజు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర యవనికపై భారతదేశ కీర్తి పతాకం ఎగరవేయబడిన...
ArticlesNews

ముస్లిం దుండగుల గోద్రా రైలు దహన మారణకాండలో నాశనమైపోయిన కుటుంబాలు

(గోద్రా రైలు దహనకాండలో 59మంది హిందువులు అసువులు బాసినది ఈరోజే) 27 ఫిబ్రవరి 2002... ఏ హిందువూ మరచిపోలేని భయంకరమైన రోజది. ఇస్లామిక్ జిహాదీ ముష్కరులు గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్6 బోగీకి నిప్పంటించి 59మంది ప్రాణాలు తీసిన...
ArticlesNews

ఎవరీ నితాషా కౌల్? భారత్ ఎందుకు ఆమెను దేశంలోకి రానివ్వలేదు?

బ్రిటిష్ విద్యావేత్త నితాషా కౌల్ మొన్న ఆదివారం సంచలనం సృష్టించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా తనను వెనక్కు పంపించేసారు. దాంతో భారతదేశంలో మేధోవర్గాలను అణచివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కల్లబొల్లి యేడ్పులు ఏడవడం మొదలుపెట్టారామె. ఇంతకీ ఎవరీ నితాషా కౌల్?...
ArticlesNews

‘‌జ్ఞానవాపి’ నవోదయం…!

శతాబ్దాల హిందూ ధర్మంలో దేవాలయాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అవి దేశ ఔన్నత్యానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకలుగా విరాజిల్లాయి. ఆర్థిక పరిపుష్టిగల కేంద్రాలుగా వినుతికెక్కాయి. భారతీయ సౌహార్థ్ర, స్నేహ వాతావరణానికి కీర్తికేతనాలుగా ప్రపంచం నలుమూలల తమదైన ముద్రను వేశాయనడం అతిశయోక్తి కాదు....
ArticlesNews

గోద్రా ఘటన : కరసేవకుల సజీవ దహనం..మతరక్కసి కరాళ నృత్యం

( ఫిబ్రవరి 27 - గోద్రా ఘటన ) అది దేశమంతా దాదాపు దూరదర్శన్ చూసే రోజులు.. అది 2002 ఫిబ్రవరి 27..దేశం నలుమూలల నుండి అయోధ్య చేరిన కరసేవకులు VHP అనుబంధ సంస్ధలు నిర్వహించిన ''పూర్ణాహుతి మహాయజ్ఞం'' అనే కార్యక్రమాన్ని...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 28 ; దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

డా॥ కట్టమంచి రామలింగారెడ్డి గారి అంచనాల ప్రకారం, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి స్థానం స్వాతంత్య్ర సమరభేరి నినదించటంలో అగ్రస్థానం, అయితే వారికి రావలసినంత కీర్తి లభించలేదు. మేధావుల వరుసలో వున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు అగ్రస్థానానికి వెళ్ళారట. కట్టమంచి వారు...
ArticlesNews

బాలాకోట్ గగన ప్రహారం: భారత సైన్యపు సాహసోపేతమైన మిలటరీ ఆపరేషన్

సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదేరోజు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద భారత సైన్యం దాడి చేసిన రోజు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా వద్ద దాడి చేసిన జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను లక్ష్యం చేసుకుని భారత సైన్యం చేసిన సాహసోపేతమైన దాడి...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 27 ; పింగళి వెంకయ్య

మన దేశానికి కూడా ఒక జాతీయ పతాకం కావాలని మనకు స్వరాజ్యం రావడానికి పూర్వమే చాలాకాలం క్రిందట, అంటే 1907లో ఒక మహామేధానికి, ఒక అకళంక దేశభక్తుడికి కోరిక కలిగింది. ఆ మహనీయుడు, ఆ బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీ పింగళి వెంకయ్యగారు....
1 243 244 245 246 247 342
Page 245 of 342