Articles

ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 24 ; గాడిచర్ల హరిసర్వోత్తమరావు

దక్షిణాదిలో తొలి రాజకీయ ఖైదీ, పత్రికా సంపాదకుడు, బహుభాషావేత్త, వయోజన విద్య, గ్రంథాలయాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి, స్వార్థమెరుగని తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. రాయలసీమ అనే పేరు వ్యాప్తిలోనికి రావడానికి కారణం గాడిచెర్ల వారే. దత్త...
ArticlesNews

విశాఖ తీరంలో పాక్‌ జలాంతర్గామి గాజీ శకలాలు..

విశాఖ తీరంలో పాకిస్థాన్‌ జలాంతర్గామి శకలాలను తాజాగా భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి గుర్తించింది. 1971 ఇండో-పాక్‌ వార్‌ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్‌ఎస్‌ గాజీ (PNS Ghazi)కి చెందినవిగా వీటిని తేల్చింది. ఈ విషయాన్ని మన నౌకాదళంలోని...
ArticlesNews

స్వచ్ఛత ప్రవక్త, సంఘ సంస్కర్త గాడ్గేబాబా

(ఫిబ్రవరి 23 - గాడ్గే బాబా జయంతి ) ఆయన బౌద్ధ భిక్షువు కాదు. కానీ సర్వసంగ పరిత్యాగిలా దేశాటన చేశారు. ఆయనకు దైవారాధన పట్ల నమ్మకం లేదు..కానీ దేవాలయాల వద్ద కనీస వసతులు కల్పించారు. స్నానఘట్టాలు నిర్మించారు. దేవాలయ ప్రాంగణాలను...
ArticlesNews

పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లో హిందూమందిరాల విధ్వంసం

పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూకశ్మీర్ ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచి మధ్యయుగాల వరకూ హిందువుల జనాభాయే ఎక్కువగా ఉండేది. అందువల్ల హిందువులు, బౌద్ధులు, సిక్కుల ప్రార్థనాస్థలాలు ఎక్కువగా ఉండేవి. విదేశీ ఆక్రమణదారులు చొరబడ్డాక చేసిన విధ్వంసాల్లో పేరుకి కొన్ని గుడులు మిగిలాయి, బౌద్ధుల...
ArticlesNews

చరిత్ర అద్దంలో మన తె(వె)లుగు ‘కొండ’

( ఫిబ్రవరి 22 - కొండా వెంకటప్పయ్య జయంతి ) మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్ర్యయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది....
ArticlesNews

విప్లవ వీరుడు, ప్రప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

( ఫిబ్రవరి 22 - ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్థంతి ) భారతీయుల్లో జాతీయభావం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా...
ArticlesNews

సంకల్ప దివస్‌ : పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ ముమ్మాటికీ మనదే..!!

( ఫిబ్రవరి 22 - జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్‌ ) ఫిబ్రవరి 22ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్‌గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు 1994లో మన పార్లమెంటు ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూకాశ్మీర్ భారత...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 23 ; అయ్యదేవర కాళేశ్వరరావు

1921 మార్చి 31, ఏప్రియల్ 1వ తేదీలలో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మహాసభలు జరిగాయి. 1885లో అఖిల భారత కాంగ్రెస్ అన్ని పార్టీ స్థాపించబడినా ఆంధ్ర ప్రాంతంలో ఆ పార్టీకి చెందిన జాతీయ మహాసభలు అంతవరకు జరగలేదు....
ArticlesNews

అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ; ‘మాతృభాష కన్నా గొప్ప భాష ఉండదు’

( ఫిబ్రవరి 21 - అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ) మనిషి అభిప్రాయాన్ని వ్యక్త పరిచే ఒక సాధనం భాష. భూమిపై ఉన్న సకల జీవరాశులలో మానవుడు ఒక్కడే తన భావాల్ని వాగ్రూపంలో వ్యక్తం చేయగలుగుతాడు. మనిషి తన మనసులోని అభిప్రాయాల్ని,...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 22 ; ఆచార్య ఎన్.జి. రంగా

బహుముఖ ప్రజ్ఞాశాలి. రైతాంగనాయకులు ఆచార్యరంగా గారు అచంచల దేశభక్తులు. ఏక కాలంలో అటు వలసవాదులతోనూ, ఇటు ఫ్యూడల్ శక్తులతోనూ అలుపు ఎరగని పోరాటం చేసిన యోధుడు. సోవియెటిజంను, నెహ్రూ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించి, రైతాంగ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకోసం అహిర్నశలు శ్రమించిన నేత....
1 245 246 247 248 249 342
Page 247 of 342