1528 – 2024 : అయోధ్య రామజన్మభూమిలో కీలక పరిణామాలు
కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. ఐదు వందల సంవత్సరాల వివాదానికి తెరపడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు చోటుచేసుకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దాదాపు 400 స్తంభాలు, 44 తలుపులు, మూడు అంతస్థులతో రూ.1100 కోట్ల వ్యయంతో అయోధ్యలో రామాలయం నిర్మించారు.అయోధ్యలో...













