Articles

ArticlesNews

హిందూ ఆచారాలపై డిఎంకె ప్రభుత్వ దాష్టీకం : కపాలీశ్వర ఆలయ పుష్కరిణి వద్ద కార్తిక దీపాలు నిషేధం

సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే లక్ష్యం అని ప్రకటించిన ప్రభుత్వ పాలనలో గుడులపై వివక్ష ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. దాన్ని నిరూపిస్తూ స్టాలిన్ సర్కారు తాజాగా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. చెన్నైలో ప్రఖ్యాత కపాలీశ్వర స్వామి గుడి పుష్కరిణి మెట్ల...
ArticlesNews

మహాకుంభమేళాకు సుమారు 50కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా

వచ్చే యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ప్రయాగరాజ్‌లో జరగబోయే మహాకుంభమేళాకు 45 నుంచి 50 కోట్లమంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి రాకేష్ సచన్ వెల్లడించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళా భక్తుల...
ArticlesNews

సమానతా సూత్రం బోయి భీమన్న సాహిత్యం

( డిసెంబరు 16 - బోయి భీమన్న వర్ధంతి ) మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం....
ArticlesNews

విజయ్ దివస్ : ధైర్య హృదయ సైనికులకు నివాళి

( డిసెంబరు 16 - విజయ్ దివస్ ) పాకిస్తాన్‌పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయదినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్...
ArticlesNews

నీడనిస్తున్నావా స్వామీ!

కాకినాడ జిల్లాలోని అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితుల నుంచి ఉపశమనం లభించనుంది. స్వామివారి మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద రూ.60 లక్షలతో, రత్నగిరిపై తూర్పు రాజగోపురం వద్ద రూ.40 లక్షలతో రాజమండ్రి...
ArticlesNews

హైందవ విద్వేషానికి పరాకాష్ఠ

అక్కడ ముస్లిం అతివాదులు అన్ని హద్దులూ మీరిపోయారు. ఆలయాలపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, మగపిల్లలు మతదూషణ చేశారంటూ హత్యలు, లూటీలు, దహనాలూ ఇదీ బాంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితి. హిందువులను మాత్రమే కాక ఇతర మైనార్టీలైన బౌద్ధులు, క్రైస్తవులపై కూడా దాడులు జరుగుతున్నాయి....
ArticlesNews

ప్రాచీన భారతదేశపు వాణిజ్యానికి సాక్ష్యాలుగా లభించిన నాణేలు

పూర్వసామాన్యశకం 600 నుంచి 1000 సంవత్సరాల వరకూ కాలానికి సంబంధించిన నాణేలు రాజస్థాన్‌లోని పురాతత్వ ప్రదేశాల్లో లభించాయి. భారత చరిత్రలో పెద్ద ఎక్కువ వివరాలు తెలియని ఆ కాలానికి సంబంధించిన వివరాలు ఆ నాణేల వల్ల తెలిసాయి. ‘చీకటి యుగం’ అని...
ArticlesNews

నికార్సైన సత్యాగ్రహి పొట్టి శ్రీరాములు

( డిసెంబర్‌ 15 - పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ) తెలుగువారికి ప్రత్యక రాష్ట్రం కోరి.. దానికోసం చివరి వరకు పోరాడి ఆహుతి అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన 1901 మార్చి 16న కటిక పేదరికం అనుభవిస్తున్న పొట్టి...
ArticlesNews

త్రిమూర్తుల అంశ దత్తాత్రేయ

( డిసెంబరు 14 - దత్త జయంతి ) మార్గశిర పౌర్ణమి దత్త జయంతి. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో అవతారమెత్తిన దివ్యమూర్తి. ఆ స్వామి మేడి చెట్టు (ఔదుంబర్‌) నీడలో కొలువై ఉంటాడు. మూడు శిరస్సులు, ఆరు చేతులు...
1 159 160 161 162 163 334
Page 161 of 334