Articles

ArticlesNews

వేధింపులపై గళం ఎత్తుతున్న బంగ్లాదేశ్ హిందువులు

నవ జె ఠాకూరియా గౌహతి కేంద్రంగా గల సీనియర్ జర్నలిస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, బాంగ్లాదేశ్ పరిణామాలపై నిపుణులు బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులను మెజారిటీ ముస్లింలు తరచూ మతపరమైన వేధింపులకు గురిచేస్తుంటారని మనామా సాధారణంగా భావిస్తుంటాము. అయితే, ఇటీవల ఢాకా, చిట్టగాంగ్‌లలో...
ArticlesNews

ఆంధ్రజాతికి సంస్కరణల “వెలుగుజాడలు” చూపిన గురజాడ అప్పారావు

( సెప్టెంబర్ 21 – గురజాడ అప్పారావు జయంతి ) ఆధునిక తెలుగు సాహిత్యాన్ని మేలిమలుపు తిప్పిన ఆధునికాంధ్ర వైతాళికుడు, అభ్యుదయ కవితా పితామహుడు, తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి,...
ArticlesNews

నక్సలైట్లపై తిరగబడ్డ వనవాసులు… ఢిల్లీలో నిరసన ప్రదర్శన

కొన్ని సంవత్సరాలుగా నక్సల్స్ తో విసిగిపోతున్న బాధితులు వారిపై ఒక్కసారిగా తిరగబడ్డారు. వారి చేష్టలకు నిరసనగా నక్సల్స్ బాధితులు ఢిల్లీలో రోడ్డెక్కారు. ఈ నిరసన కార్యక్రమానికి అనేక మంది బాధితులు తరలివచ్చారు. ‘‘బస్తర్ శాంతి సమితి’’ ఆధ్వర్యంలో 50 మంది వనవాసీలు...
ArticlesNews

గిరిజన ప్రాంతాల్లో హిందుయేతరులకు ప్రయోజనాలు ఉండొద్దు : రమేష్ భాయ్ ఓఝా

గిరిజన ప్రాంతాల్లో హిందూయేతరులు చేరి, ప్రయోజనం పొందకూడదని ప్రముఖ గుజరాత్ భాగవత కథకుడు పూజ్య రమేష్ భాయ్ ఓజా స్పష్టం చేశారు. గిరిజన సమాజ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న అఖిల భారత వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల కార్యకర్తల...
ArticlesNews

వేదం.. ఆధ్యాత్మిక నాదం

వేద పండితులు, ఘనపాటీల పాద స్పర్శతో ఏలూరు జిల్లా గణపవరం మండలం సరిపల్లె గ్రామం పులకించింది. పండితుల వేద మంత్రాలు, వేద విద్యార్ధుల అర్థ తాత్పర్యాలతో మార్మోగింది. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 104వ...
ArticlesNews

ఈ వెలగునిక సర్వత్రా ప్రసరింపజేద్దాం..

22, 23, 24 జనవరి, 1966న ప్రపంచ హిందూ సమ్మేళనం ప్రయాగలో జరిగింది. మౌని అమావాస్య కుంభమేళా సంరంభం మధ్య జరిగిన ఈ సమ్మేళనానికి ఉన్న మరొక విశిష్టత – చరిత్రలో హర్షవర్ధనుడు నిర్వహించిన తరువాత మళ్లీ గురూజీ ప్రేరణతో 20వ...
ArticlesNews

వేద విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీ

టీటీడీ ఆధ్వర్యంలో 2006లో వేద విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతో ఎస్వీ వేదిక్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 21 విభాగాలలో శాస్త్ర, ఆచార్య, పీహెచ్‌డీ, డిప్లొమో, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నారు. ప్రస్తుతం టీటీడీలోనే కాకుండా దేశవిదేశాల్లోని ఆల యాల్లో...
ArticlesNews

వయనాడ్ బాధితులకు సాయం కోసం వామపక్ష విద్యార్ధులు పందిమాంసం అమ్మడంపై వివాదం

కేరళలోని వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి 4వందల మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరెన్నో వందల మంది నిరాశ్రయులయ్యారు. వారికి సాయం చేయడం కోసమంటూ వామపక్ష విద్యార్ధి సంస్థ డివైఎఫ్ఐ ఓ విచిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టింది. ‘పోర్క్ ఛాలెంజ్’ పేరిట పందిమాంసం...
ArticlesNews

న్యూజీలాండ్‌లో హిందూ ధార్మిక గ్రంథాల బోధన

హిందూ సంస్కృతిని, విద్యను ప్రోత్సహించే దిశగా న్యూజీలాండ్ అడుగులు వేస్తోంది. ఆ క్రమంలోనే హిందూ ధార్మిక గ్రంథాల గురించి బోధించడానికి తరగతులు ప్రారంభించింది. ప్రతీ ఆదివారం ఉదయం 11 గంటలకు రోటోరాలోని హిందూ హెరిటేజ్ సెంటర్‌లో ఆ తరగతులు జరుగుతున్నాయి. పిల్లలకు,...
ArticlesNews

ఘర్ వాపసీ: ప్రియాంకగా మారిన హీనా ఖాన్

ఉత్తరప్రదేశ్‌లోని రోహిల్‌ఖండ్ ప్రాంతంలో పలువురు ముస్లిం మహిళలు సనాతన ధర్మంలోకి ‘ఘర్‌ వాపసీ’ ద్వారా వెనక్కి వస్తున్నారు. ఇస్లాం మతంలోని ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి పద్ధతులతో అసంతృప్తికి లోనవుతున్న ముస్లిం మహిళలు హిందూధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. తాజాగా పీలీభిత్‌కు...
1 157 158 159 160 161 305
Page 159 of 305