ఆ దంపతులు మలిసంధ్యవేళ మంచి నిర్ణయం తీసుకున్నారు. డబ్బు ఉన్నా.. సాయం చేసే మనసు అందరికీ ఉండదు. అలాగని వీరికి కోట్ల ఆస్తులేమీ లేవు. కానీ సాయం చేయాలనే మనసు ఉంది. తండ్రి వారసత్వంగా వచ్చిన కొంత పొలం తప్ప ఇతర...
( సెప్టెంబరు 26 - చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి ) భరత ఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై యేడ్చుచుండ పద్యము జాతీయోద్యమ సమయంలో ప్రతి తెలుగువాని నోట వందేమాతర గీతంలా ప్రతిధ్వనించింది. ఈ పద్యాన్ని చెప్పి బ్రిటీషు ప్రభుత్వ...
( సెప్టెంబర్ 25 - సతీష్ ధవన్ జయంతి ) భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్ సతీష్ ధవన్ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకుని ఇస్రోలో పనిచేసి ఈ దేశానికి ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానాన్ని...
రాజకీయాలలో రాయబారాలకు గల స్థానము ఈనాడే కాదు, ఏనాటి నుంచో ప్రముఖమైనది. ఇరుపక్షాల వారికి అభిప్రాయభేదములేర్పడి, అవి సంకుల సమరానికి దారితీయ పరిస్థితులేర్పడినప్పుడు ఆ ప్రమాద పరిస్థితిని తప్పించడానికి ఇవి ఎంతో తోడ్పడాయి. అందుకు ఆ రాయబారాలు నడిపిన వారి సమయస్ఫూర్తి...
మదర్సాలు.. మతపరమైన విద్యాసంస్థలు. మత గ్రంథం ఖురాన్తో పాటు.. సంబంధిత అంశాలను వల్లె వేయిస్తూ.. ఇస్లాంకు విధేయులుగా తీర్చిదిద్దడేమే మదర్సాల పని. అందుకే చిన్నప్పుడే మదర్సాల్లో చేర్పిస్తే.. మతపరంగా ఉన్నత శిఖరాలు అందుకుంటారని వారి నమ్మకం. కానీ పలు మదర్సాల మాటున...
( సెప్టెంబర్ 25 - దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు. కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండవ కోవకు చెందిన వారు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. ఉత్తరప్రదేశ్లోని మొగల్ సరాయ్ రైల్వే స్టేషన్లో...
లడ్డూ కల్తీ వివాదంతో ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తిరుమలలో హిందువుల ముసుగులో అన్యమతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు టిటిడిలోని కీలక విభాగాల్లో నియమితులు అవుతుండడం వల్లనే ఇలాంటి వివాదాలకు అవకాశం కలుగుతోందన్న వాదనలూ తెరమీదకు వచ్చాయి....
1975 ఎమర్జెన్సీ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీని ఎందుకు విధించినట్లు? ఎమర్జెన్సీ కాలంలో పత్రికలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు ఎలాంటి ఇబ్బందులను, అణచివేతలను ఎదుర్కొన్నారు అనే విషయం నేటి యువతకు తెలియదు. ఎమర్జెన్సీ...
లంకానగరం కూడా అయోధ్య, దాని పరిసర ప్రాంతాలంతటి సౌందర్యం, సంపద, నైసర్గిక స్వరూపం విమానయానం కలిగినదే! కుబేరుని అధీనంలో ఉన్నంతవరకూ లంకా నగరం దైవీ సంపదలతో నిండి ఉన్నది. కుబేరుని ఓడించి రావణుడు ఆ నగరాన్ని కైవసం చేసుకున్న తర్వాత లంకానగరం...