కుంభమేళా.. ఐక్యతా మహాయజ్ఞం
మహాకుంభ మేళా అంటే ప్రపంచం మొత్తం చర్చించుకునేది అని, ఒకే ఐక్యతా రాగం వినిపించే వేదిక అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మహాకుంభ మేళా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్ అంటే పవిత్ర నదులు, తీర్థస్థలాలున్న ప్రాంతమన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో...













