వారణాసిలో దశాబ్దాలుగా మూతపెట్టిన 250యేళ్ళ నాటి ఆలయం వెలుగులోకి
ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా మదన్పురా ప్రాంతంలో జనసమ్మర్దం ఉన్నచోట ఒక ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆలయం కొన్ని దశాబ్దాలుగా మూతపడిపోయి ఉంది. సోమవారం నాడు ఒక హిందూ సంస్థ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆలయాన్ని తెరిచే...













