Articles

ArticlesNews

వారణాసిలో దశాబ్దాలుగా మూతపెట్టిన 250యేళ్ళ నాటి ఆలయం వెలుగులోకి

ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లా మదన్‌పురా ప్రాంతంలో జనసమ్మర్దం ఉన్నచోట ఒక ప్రాచీన దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆలయం కొన్ని దశాబ్దాలుగా మూతపడిపోయి ఉంది. సోమవారం నాడు ఒక హిందూ సంస్థ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఆలయాన్ని తెరిచే...
ArticlesNews

శంబల సరయ్ తరిన్‌లో బైటపడిన రాధాకృష్ణ మందిరం

ఉత్తరప్రదేశ్‌లో అడుగడుగునా ఓ గుడి దొరుకుతోంది. ఇన్నాళ్ళూ మరచిపోయిన చరిత్ర, ఆ ప్రాంత ఆధ్యాత్మిక వారసత్వం వెలుగు చూస్తున్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ముస్లిముల దురాక్రమణల కారణంగా మరుగున పడిపోయిన దేవాలయాలు ఇప్పుడు బైటపడుతున్నాయి. ఆ క్రమంలో శంబలలో...
ArticlesNews

గోవా విమోచన దినోత్సవం: ఆర్.ఎస్.ఎస్. భూమిక

( డిసెంబర్ 19 - గోవా విమోచన దినోత్సవం ) దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా ఆ తరువాత 13 యేళ్లకుగానీ గోవా స్వేచ్ఛావాయువులు పీల్చలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ నేతలు పోర్చుగీస్ కాలనీలు గోవా, డయ్యూ , డామన్ దాద్రా, నగర్...
ArticlesNews

ధనుర్మాసం నెలలో తిరుమల శ్రీవారి పూజల్లో ప్రత్యేకత ఏంటీ?

వైష్ణవాలయాల్లో ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు... ఆచరిస్తారు. ..పూజిస్తారు. దేవదేవుడు కొలువైన తిరుమలేశుని ఆలయంలో ఈ మాసాన్ని వైఖానసాగమోక్తంగా నిర్వహించటం సంప్రదాయం. ధనుర్మాసంలో (ఈ ఏడాది డిసెంబర్​ 16 నుంచి జనవరి 14 వరకు)స్వామివారికి ప్రత్యేక నిత్య కైంకర్యాలు, ప్రత్యేక నివేదనలు...
ArticlesNews

46 ఏళ్ళ తర్వాత యూపీలోని శివాలయంలో పూజలు

ఉత్తరప్రదేశ్ సంభాల్‌లోని పురాతన శివాలయం వద్ద ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున క్యూలో కనిపించారు. కొన్ని రోజుల క్రితం జరిగిన హింసాకాండ తర్వాత నగరంలో జరిగిన ఆక్రమణల నివారణ చర్యలో ఈ ఆలయంను కనుగొన్నారు. ఆదివారం ఉదయం, ఆలయం గంటలు, శ్లోకాలతో...
ArticlesNews

జాతీయోద్యమ ప్రదీప్తం గరిమెళ్ల సత్యనారాయణ సాహిత్యం

( డిసెంబర్ 18 - గరిమెళ్ల సత్యనారాయణ వర్ధంతి ) "మాకొద్దీ తెల్ల దొరతనం" అంటూ సత్యాగ్రహుల్లో గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించి... "దండాలు దండాలు భారత మాత" అంటూ ప్రజలను ఎంతగానో జాగృతం చేసిన కవి గరిమెళ్ళ సత్యనారాయణ. స్వాతంత్రోద్యమ...
ArticlesNews

సామాజిక ప‌రివ‌ర్త‌న‌కు కృషి చేసిన భగత్ నర్సీ మెహతా

( డిసెంబర్ 17 - న‌ర్సీ మెహ‌తా జయంతి ) న‌వవిధ భ‌క్తి మార్గాల్లో కీర్త‌నం కూడా ఒక‌టి. భార‌త‌దేశంలో వాగ్గేయ‌కారులైన భ‌క్తులు ఎంద‌రో ఉన్నారు. సామాన్య ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో గీతాలు, కీర్త‌నలు పాడుతూ భ‌క్తి ప్ర‌చారం చేశారు. సంకీర్త‌నా...
ArticlesNews

ఆధ్యాత్మిక నిలయం.. జ్యోతి క్షేత్రం

అన్నమయ్య జిల్లా కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రం జ్యోతిక్షేత్రం ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతోంది. ఇక్కడ కొలువైన శ్రీఅవధూత కాశినాయనస్వామి మహిమాన్వితుడిగా ప్రసిద్ధి చెందారు. కాశినాయన 29వ ఆరాధన మహోత్సవాలు శనివారం, ఆదివారం ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బెడుసుపల్లె...
ArticlesNews

కుంభమేళాకు వెళుతున్నారా? వీటిని తప్పకుండా దర్శించండి

దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని...
ArticlesNews

శివకేశవుల ప్రియమాసం

( డిసెంబరు 16 - ధనుర్మాసం ప్రారంభం ) మాసాల్ని, రుతువుల్ని కూడా మాధవుడితో మమేకం చేసి, ఆయన మాహాత్మ్యాన్ని మననం చేసుకోవటం మన సంప్రదాయం. ఒక్కో మాసంలో, ఒక్కో రుతువులో ఒక్కో రీతిగా ఆరాధించి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందే...
1 158 159 160 161 162 334
Page 160 of 334